కరోనాను ఎదుర్కోవడంలో అందరికంటే ముందే అతి చేసి, అందరి కంటే ముందే చేతులెత్తేసి, అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటోంది తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్...
కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను ఒణికిస్తోంది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,16,83,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా,...
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ దాదాపు 213 దేశాలకు విస్తరించింది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు...
చైనాలో పురుడు పోసుకున్న కరోనా (కోవిడ్ -19) మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. దీనితో...
కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కోటి 80 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు...
కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధంగా చేతులు ఎత్తేసినట్లే కనబడుతున్నది. లాక్ డౌన్ అమలు చేస్తే ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ కారణంగా...
ఏపీలో కరోనా కేసులు ఎంతగా విజృంభిస్తున్నాయో అందరం చూస్తున్నాము. ఏ రాష్ట్రంలో లేనంత పెరుగుదల ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. అసాధారణ స్థాయిలో రోజుకు పది వేలకు మించి కేసులు నమోదు కావడం ఆందోళన, ఆవేదన...
కరోనాకు మందు లేదు, వాక్సిన్ రాలేదు, ట్రీట్మెంట్ లేదు అంటున్నారు. కానీ ప్రముఖులు చాలా మంది కార్పొరేట్ ట్రీట్మెంట్ పొంది కరోనాను జయించి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయి బయటకు వస్తుండగా..సామాన్యులు మాత్రం సరైన...
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది ప్రజలను తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు యావరేజ్ గా రోజుకు 40వేలు వస్తున్నాయి. నేటి వరకు దేశవ్యాప్తంగా 13,36, 801 పాజిటివ్...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా పీడిస్తుందో చూస్తున్నాం. ఆరు నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ ఇద్దరు ముగ్గురు కలుసుకున్నా దీని గురించే మాట. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ, మండలంలోనూ గ్రామంలోనూ ఇలా గ్రామ స్థాయి...
దేశంలో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి పెరిగిపోయింది. పల్లెలు పట్టణాలు తేడాలేకుండా విజృంభన తీవ్రస్థాయికి చేరుకుంది. కరోనా ఆరంభంలో కేవలం మెట్రోపాలిటన్ నగరాలు పరిమితమై ఆ తర్వాత పట్టణాలకు, ఆ తర్వాత చిన్న తరహా...
ఆకాశమూ.. భూమి. సూర్యుడు.. చంద్రుడు. గాలి.. నీరు, వీటిలో అన్నీ మానవాళికి చిక్కినవే. మనిషి ప్రయోగాలకు, మనిషి మెదళ్ళకు అంతుపట్టినవే. ప్రస్తుతానికి మనిషి మెదడుకు అత్యంత పరీక్ష పెడుతున్నది కరోనా ఒక్కటే. శాస్త్రవేత్తల మెదళ్ళకు...
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ, ప్రజల్లో అవగాహన కల్గిస్తున్నా దేశ వ్యాపితంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరగుతూనే ఉంది. లాక్ డౌన్ సడలింపులు (అన్ లాక్ ప్రక్రియ)...
కెసిఆర్ తన తెలివితేటలు, తన ప్రతిభాపాఠవాలు, తన పవర్ మొత్తం చూపించడానికి కరోనాను వాడుకున్నారు. కానీ కరోనానే కేసీఅర్ పై తన ప్రతిభ, తన పవర్, తన తెలివి మొత్తం చూపించి ఫాంహౌస్ లో...
చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాలలో ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నాయి....
కరోనా వైరస్ ఉధృతి పెంచింది. దేశవ్యాప్తంగా రోజు వారి కేసుల సంఖ్య పాతిక వేలకు చేరింది. గడచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 24,600 కేసులు నమోదు కావడం, నిన్న మొన్న కూడా...
తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ చెప్పగా సాగుతుంటాయి. సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కుమార్తె కవిత వీరు నలుగురు ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడుతుంటారు. రేవంత్ రెడ్డి మినహా ఏ రాజకీయ...
కరోనా కాలం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన మంత్రి మోడీ టీవీలో కనిపిస్తున్నారు అంటే ఏదో తెలియని కొత్త విషయాన్ని చెబుతారని అందరూ ఆశిస్తుంటారు. లోక్ డౌన్ మొదటి విడత ప్రకటన గాని.. లాక్ డౌన్...
హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కూడా బీభత్సంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా టెస్ట్ లు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా వెనుకబడే ఉంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్,...
కరోనా విషయంలో భారతదేశ ప్రజలు సహకరిస్తున్నారని, ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి మోడీ అభిప్రాయపడ్డారు. రీసెంట్ గా ఆయన ఒక అమెరికన్ సంస్థకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా...
కరోనా నివారణ కోసం అనేక రకాలుగా ప్రపంచమంతా అనేక ప్రయత్నాలు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా వచ్చిన పేషెంట్లు వైద్యం నిమిత్తం మనదేశంలో కొన్ని ఫార్మా కంపెనీలు మందులు రిలీజ్ చేశాయి. వాటిని,...
కరోనా వచ్చిన ఒ వ్యక్తి హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా?. పేద, మధ్య తరగతి వర్గాలకు ఆ బిల్లు వస్తే గుండె ఆగినంత పని...
హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కరోనా పై పోరులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని జెపీ నడ్డా చేసిన...