NewsOrbit

Tag : carona effect

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అర్థికం ఎప్పుడు కోలుకుంటుంది..? నిపుణులు ఏమంటున్నారు..??

sharma somaraju
  కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ వరకు పరిస్థితి ఎలా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పుటికి మెరుగు పడుతుందని, ఎంత...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

74 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇలా ఇదే తొలి ఎన్నిక..!

sharma somaraju
ఎన్నికలు అంటే ఒక పండుగ.. ఒక జాతర.. కార్యకర్తల ఊరేగింపులు.. ఒక కోలాహాలం…ర్యాలీలు, బహిరంగ సభలతో సందడే సందడి. ఇది కరోనా కాలంకు ముందు మాట. ప్రస్తుతం నడుస్తున్నది కరోనా కాలం. ఎన్నికల సమయం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రోడ్డెక్కని రోజులుగా కరోనా కాలం…!! అదేమిటో చదవండి..!

sharma somaraju
కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఏమో కానీ ప్రపంచాన్ని మొత్తం గడగడ లాడిస్తున్నది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసింది. లాక్ డౌన్ సడలింపుల పర్వం ప్రారంభం కాక ముందు...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా తెచ్చిన కరువు..ఎక్కేదే మత్తు.. పోయేదే ప్రాణం..!!

sharma somaraju
కరోనా మహమ్మారి.. మానవాళికి కలిగిస్తున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు ఆంక్షలు కూడా ప్రజలను ఇబ్బందులకు నెడుతున్నాయి. కరోనా కట్టడి దేశ వ్యాప్తంగా తొలుత నెలా పదిహేను...
టాప్ స్టోరీస్ న్యూస్

30 ఏళ్లుగా సాధించలేనిది కరోనా కారణంతో ఇప్పుడు సాధించాడు..!ఎవరా వ్యకి? ఏమిటా కధ..??

sharma somaraju
కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతాన్ని గుప్పెట్లో పెట్టుకొని గిజగిజ లాడిస్తోంది. తెలుగు రాష్ట్రాలను చిటారు కొమ్మల ఆకులు వణికినట్లు వణికిస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పేదలు, ధనికులు, కులం, మతం, వర్గం, జాతి...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా ఎఫెక్ట్: ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళాలు..! ఎక్కడంటే..?

sharma somaraju
లాక్ డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత కరోనా రక్కసి ప్రభావం అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం వందల సంఖ్యలో...
రాజ‌కీయాలు

“తన పని తాను చేసుకుపోతున్న జగన్..!”

sharma somaraju
  కరోనా కాటు వేసింది..కరోనా కాలం అంటూ ప్రత్యేకంగా ఒక కాలాన్ని తీసుకువచ్చింది.. మూడు నాలుగు నెలల నుంచి ప్రపంచం అంతా తలకిందులైంది..అనుకున్నవి జరగడం లేదు..ప్రణాళికలు వేసుకున్నవి అమలు కావడం లేదు.. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యం...
న్యూస్

కరోనా ఎఫెక్ట్ : ఏపీలో లాక్ డౌన్ లోకి మరో జిల్లా

sharma somaraju
అమరావతి : కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాలో పాజిటివ్ కేసులు రోజు రోజుకు అధికం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్.. కంటైన్మెంట్ జోన్ లకు...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బంగారం లాంటి న్యూస్ చెప్పిన జగన్?

sharma somaraju
అమరావతి నుండి రాజధాని తరలించడానికి వీలులేదంటూ ఆ ప్రాంత రైతాంగం.. సీఏం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్...
న్యూస్

రామోజీరావుని టెన్షన్ పెట్టిస్తున్న కరోనా

sharma somaraju
తెలుగు రాష్ట్రాలలో లార్జెస్ట్ తెలుగు డైలీ పత్రికగా వెలుగొందుతున్న ఈనాడుకు కరోనా టెన్షన్ పట్టి పీడిస్తుందట. కరోనా లాక్ డౌన్ సమయంలో భారీగా సర్క్యులేషన్ తగ్గిపోవడంతో యాడ్స్ రెవిన్యూ కూడా అమాంతం పడిపోవడంతో కరోనా...
న్యూస్

కరోనా ఎఫెక్ట్ :పూరీ జగన్నాధ రథయాత్రకు సుప్రీం బ్రేక్

sharma somaraju
దేశంలో కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో పూరీ జగన్నాధ రథయాత్ర నిర్వహించడం సబబు కాదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 23వ తేదీన రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా రథయాత్రపై...
రాజ‌కీయాలు

రేవంత్ లీకేజ్ : తెలంగాణా టాప్ మంత్రి పదవి ఔట్ ??

sharma somaraju
టిఆర్ఎస్ సర్కార్ లో రెండవ సారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న ఈటల రాజేందర్ పరిస్థితి నేడు చాలా దారుణంగా ఉందని ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ మంత్రి వర్గంలో తొలి సారి ఆర్ధిక శాఖ...
ట్రెండింగ్

పెళ్లి చేసుకుందాం అనుకున్న కోట్లాది మందికి కరోనా లేటెస్ట్ షాక్ !

siddhu
పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు.ఇల్లంతా సందడి, పచ్చటి తోరణాలు ,బంధువులు ,ఆభరణాలు , పట్టు చీరలు  చిన్నారుల అల్లరితో  పెళ్లి పందిరి అంత సందడే . ఇక  కాబోయే వధూ ,వరుల సంగతి చెప్పక్కరలేదు...
న్యూస్

ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట:పూర్తి వేతనం చెల్లింపునకు చర్యలు

sharma somaraju
అమరావతి : కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊరట కల్గించే వార్త చెప్పింది. ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత...
న్యూస్

ఏపిలో పాఠశాలల పునః ప్రారంభం ఎప్పుడంటే…. !

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను ఆగస్టు మూడవ తేదీ ప్రారంభించాలని అధికారులకు ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్ది ఆదేశించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలు మళ్లీ ఎఫ్పుడు తెరుచుకుంటాయనే స్పష్టత...
న్యూస్

దేశంలో లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

sharma somaraju
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో సారి పొడిగించింది. ఈ విషయాన్నీ కేంద్ర హో శాఖ ప్రకటించింది. దీనితో దేశ వ్యాప్తంగా మరో 14 రోజుల పాటు లాక్...
న్యూస్

ఏపిలో జూలై 10 నుండి టెన్త్ పరీక్షలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఎట్టకేలకు పదవ తరగతి పరీక్షలకు ముహూర్తం కుదిరింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది....
టాప్ స్టోరీస్

రూపాయికి రూపాలెన్నో…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ధనవంతుల ను కొట్టి పేదలకు పంచడం అంటే ఇదేనేమో. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుంది.1991లో...