కరోనా పేషెంట్లకు ధైర్యాన్నిచ్చిన చెవిరెడ్డి పర్యటన
రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా తిరుపతి నగరంలోనూ కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ...