లాక్ డౌన్ సమయంలో తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించని సంస్థల సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకుండా సుప్రీం కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది.జూన్ పన్నెండు వ తేదీ వరకు ఎవరిపైనా...
మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతులు మంజూరు చేస్తూనే భలే రూల్స్ పెట్టింది. షూటింగ్ లో ఎక్కువ మండి బృందం ఉండకూడదు అనీ , సానిటైజర్ లూ మాస్క్ లూ తప్పనిసరిగా ఉండాలి అని...
న్యూఢిల్లీ : నాల్గొవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్నా దేశంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో నిత్యం...
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కేసుల ఉదృతి కొనసాగుతున్నది. అయిదు రోజులుగా దేశంలో నిత్యం ఆరు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే కొత్తగా 6,535 కేసులు...
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు దేశ వ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది...
న్యూఢిల్లీ : దేశంలో లాక్ డౌన్ 4వ విడత కొనసాగుతున్నా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5,609 కేసులు నమోదు కాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,12,359కు చేరుకున్నాయి....
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల కరోనా వైరస్ కేసుల సంఖ్య 90,927కు చేరింది....
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఏప్రిల్ వరకు మొత్తం నమోదైన కేసులతో పరిశీలిస్తే..మే మొదటి రెండు వారాల్లోనే 121 శాతం...