NewsOrbit

Tag : carona virus

ట్రెండింగ్

‘హెర్డ్ ఇమ్మ్యునిటీ’..! కరోనా పై ఇండియా టార్గెట్ ఇదే ! 

siddhu
  దశలవారీగా నెలల తరబడి లాక్ డౌన్ విధించినా కూడా కరోనా వైరస్ కేసులు విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రతి రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా వైరస్…. మన దేశంలో ఎప్పటికప్పుడు అత్యధికంగా కేసులు నమోదు చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన దేశాలలో ఏడవ స్థానంలో భారత్ నిలిపింది. నిన్న ఒక్కరోజే ఎనిమిది వేల పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రతి రాష్ట్రంలో కూడా తమ రోజువారి రికార్డును ప్రతిరోజు సవరణ చేసుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ నుండి కొన్ని కీలకమైన మినహాయింపులు ఇవ్వడంతో అసలు లాక్ డౌన్ అన్నది ఉందా లేదా అన్న విషయం కొన్ని ప్రాంతాల్లో అయితే స్పష్టంగా తెలియడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రం ‘అన్ లాక్’ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్క కంటెంట్మెంట్ జోన్ లను మినహాయించి అన్ని చోట్ల మాల్స్ తెరచుకునేందుకు అనుమతులను ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రారంభించడానికి ఓకే చెప్పేసింది. అతి తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ పక్కాగా అమలు చేసి…. ఇప్పుడేమో ప్రజలకు స్వాతంత్రం కల్పించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కేంద్రం ఒక వ్యూహంతో వెళుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విషయం ఏమిటంటే కరోనాను లాక్ డౌన్ వల్ల తరిమికొట్టడం అసాధ్యమని కొద్దిరోజులకే అర్థం అయిపోయింది. ఇక లాక్ డౌన్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేసి…. ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే బదులు అందుకు ప్రత్యామ్నాయం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే ఒక మార్గం ఉందని కేంద్రం తెలుసుకున్నారు. దీంతో కరోనా సోకకుండా ప్రజలను ఏమాత్రం కట్టడి చేయలేని అర్థమైన ప్రభుత్వం కరోనా వచ్చినా తట్టుకునే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా రోగనిరోధకశక్తి పెంచితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అని…. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ వంటి దేశాలు ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు కూడా రుజువులు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని నేరుగా చెప్పి ఇష్టం వచ్చినట్లు మీరు బయట తిరగకండి అని చెబితే అనేక విమర్శలు వస్తాయి అని…. ప్రజలను కరోనాకు వదిలి పెట్టేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడతాయి. దీనితో హెర్డ్ ఇమ్యూనిటీ దేశంలోని ప్రజల మధ్య రావాలి అంటే కొద్ది కొద్దిగా నిబంధనల ఎత్తివేత ద్వారానే అది సాధ్యం అవుతుంది. కేంద్రం ఇచ్చిన సడలింపులలో అతి కీలకమైనది చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రాకపోవడం. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వైరస్ సోకినప్పుడు వారిని కాపాడుకోవడం కష్టం అవుతుంది. అందుకే సడలింపులలో కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అని నిబంధనలు విధించారు. యువతకు మరియు మధ్య వయస్కులకు వైరస్ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో నమోదు అయిన కేసుల్లో 70 నుంచి 80 శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు బయట పడకుండా రోగనిరోధకశక్తి ప్రభావంతోనే చాలామందికి తగ్గిపోయి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ ప్రత్యేక పరీక్షలు చేసింది. పెద్ద ఎత్తున శాంపిళ్లను సేకరించింది. ఈ ఫలితాలతో కరోనా ఎంత మందికి సోకి నయమయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా వెళ్తున్నామో లేదో కూడా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు...
న్యూస్

దేశంలో 80వేలు దాటిన కరోనా కేసులు…24గంటల్లో వంద మంది మృతి

sharma somaraju
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంలేదు. పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.వైరస్ ఉద్దృత్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,967 కేసులు నమోదు...
టాప్ స్టోరీస్

20లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ

sharma somaraju
కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రధాని మోదీ “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌” పేరుతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ఆయన...
టాప్ స్టోరీస్

ఇలా అయితే ఇల్లు కట్టగలరా…?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మూలిగే నక్కపై తాటికాయ పడింది అన్న చందంగా తయారు అయింది రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభించడంతో...
బిగ్ స్టోరీ

ఈ ఎమ్మెల్యే “కిక్కు” కోసం మాట్లాడారా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మద్యం (ఆల్కహాల్) తాగితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతుందట..! ఈ మాటలు అన్నది ఏ శాస్త్రవేత్తో కాదు, డబ్ల్యూ హెచ్ ఓ ప్రతినిధి అంతకంటే కాదు. ఫక్తు రాజకీయ నాయకుడు,...
టాప్ స్టోరీస్

కరోనాతో “ఆట”లాడొద్దు…!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అక్కడ అష్టా చమ్మా, ఇక్కడ పేకాట సరదా కాలక్షేపం వారికి కరోనా సోకి కొంటి మీద కునుకు లేకుండా చేసింది. వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది....
టాప్ స్టోరీస్

కిట్లుపై ఆరోపణలు..! ర్యాపిడ్ పై అనుమానాలు..!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా పరీక్షల కోసం వినియోగిస్తున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు ధరలపై చెలరేగిన దుమారం మరువక ముందే వాటి ఫలితాల ఖచ్చితత్వంపైనే అనుమానాలు తెరలేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రాపిడ్ టెస్టింగ్...
న్యూస్

ఎపిలో పెరుగుతున్న కరోనా కేసులు: ప్రజల్లో ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతున్నా కొరోనా కేసులు పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు...
టాప్ స్టోరీస్

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

sharma somaraju
  అమెరికాలో ప్రజలు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ కరోనా విలయతాండవం చేస్తుండటంతో చాలా తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నది. లాక్ డౌన్ దెబ్బకు వ్యాపార...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏపీలో ఎన్ని”కలకలం”…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జగన్ ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించడంతో విపక్షాలు గోల ఆరంభించాయి. వాస్తవ పరిస్థితికి వస్తే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు...
టాప్ స్టోరీస్

విహారం లేని వేసవి…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా లాక్ డౌన్ ముగిసిపోతుంది. వేసవి సెలవులలో విహార యాత్రలకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్న వారి కలలు కల్లలు అయ్యాయి. ప్రతి ఏటా వేసవి సెలవులలో వేలాది మంది...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కోరిక నెరవేరలేదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశంలో లాక్ డౌన్ పై అనేక రకాలైన అభిప్రాయలు, ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అందుకే ఆయన జ”ఘనుడు”…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగించాలని పొరుగు రాష్ట్రాల సీనియర్ ముఖ్యమంత్రులు కోరుతుండగా ఏపి సిఎం జగన్ మాత్రం లాక్ డౌన్ పాక్షికంగా సడలించాలన్న...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఓట్లనీయవా “కరోనా”…!

sharma somaraju
కరోనా మహమ్మారి కల్పించిన కష్టాలు అన్ని ఇన్ని కావు. కరోనా లాక్ డౌన్ తో జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోంది. లాక్...
టాప్ స్టోరీస్

పరీక్షలకు పరీక్ష…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రధానంగా విద్యారంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలను నిరవధికంగా మూసివేశారు. గతంలో ఎన్నడో ఒకసారి జరిగిన విధంగా ఆరవ తరగతి...
టాప్ స్టోరీస్

కరోనా విరుగుడు వస్తుంది…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మనుషుల్ని చంపేస్తుంది. ఆర్ధికంగా ముంచేస్తుంది. దేశాల్ని వణికిస్తుంది. లోకాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది. మరి ఇంత నాశనం చేస్తున్న కరోనాకు మనీషి సమాధానం చెప్పలేడా? ఇన్ని కనిపెట్టిన మనిషి ఈ వైపరీత్యమైన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబూ… ఇప్పుడు కూడానా!

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి మరో సారి బహిర్గతం అయింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వానికి అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని ఇటీవల చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో అయన...
టాప్ స్టోరీస్

కరోన క్షణ క్షణం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ గడ గడ లాడిస్తున్నది. దేశాధినేతలు కరోనా ను కట్టడి చేయలేక, ప్రజలను కాపాడలేక భగవంతునిపై భారం వేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్...
టాప్ స్టోరీస్

ఆపత్కాల వేళ ఆర్ధిక ఆసరా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ వర్గాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించారు. దేశంలో వైరస్ విజృంభణను అరికట్టడానికి...
టాప్ స్టోరీస్

ఇటలీ నేర్పిన పాఠం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చైనా నుండి విస్తరించిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తోంది. మొత్తం 195 దేశాల్లో 170 దేశాలకు వైరస్‌ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారంకల్లా మృతుల సంఖ్య 13,444కు,...
టాప్ స్టోరీస్

కేసీఆర్ పెద్ద ప్రయోగమే… 1897 చట్టం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రమంతా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ మార్చి 31 వరకు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా...
టాప్ స్టోరీస్

క్షణ క్షణం కరోనా కాలం..!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చెయ్యటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. అమరావతిలో సిఎం జగన్, హైదరాబాద్‌లో సిఎం కేసీఆర్ హై లెవల్...
టాప్ స్టోరీస్ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కరోనా భయం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లు కరోనా వైరస్ వ్యాప్తి ఊహాగానాలే ప్రజలను ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఉద్భవించిన కరోనా మహామ్మారి యావత్ ప్రపంచాన్ని...
టాప్ స్టోరీస్ న్యూస్

‘కరోనా’పై ఉపాసన సూచనలు

sharma somaraju
హైదరాబాద్: ఉపాసన మరోసారి తన సామాజిక బాధ్యతని చూపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా హైదరాబాద్‌కి  వచ్చేసిన నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించి, జాగ్రత్తలు సూచించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి,...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా భయం…! ఒక్కరోజులోనే మూడు కేసులు…!

sharma somaraju
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన...
టాప్ స్టోరీస్

ఇండియాకు కరోనా రిస్క్ ఎంత?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను దిగుమతి చేసుకునే ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో ఇండియా 17వ స్థానంలో ఉన్నది. జర్మనీకి చెందిన హంబోల్డ్ యూనివర్సిటీ, కోష్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా చేసిన...