NewsOrbit

Tag : Carona

బిగ్ స్టోరీ

తెలంగాణ కవులు కళాకారులు….. ఎక్కడున్నారు?

Special Bureau
యావత్తు ప్రపంచం విపత్తుతో విలవిలలాడుతుంది. సమాజంలో ఊహించని వైపరిత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు స్వాంతన చేకూరేవిదంగా ఎవరికి తోచిన సహయం వారుచేస్తుంటారు.   వారివారి రంగాలద్వారా ప్రజలను చైతన్యం చేస్తు భయాందోళనలను తొలగిస్తుంటారు. ప్రాణాంతర కరోన...
బిగ్ స్టోరీ

సాయిరెడ్డికి కరోనా..!! ఏపీ వైద్యం కాదు..అపోలోలో చికిత్స..!

Special Bureau
ఆయనతో పాటుగా పీఏకు పాజిటివ్..! స్వీయ క్వారంటైన్ అంటూ ట్వీట్ ఏపీలో వరుసగా ప్రజా ప్రతినిధులను బెంబేలెతిస్తున్న కరోనా ఇప్పుడు వైసీపీలో కీలక నేతకు సోకింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి కరోనా...
బిగ్ స్టోరీ

సారూ… జర జాగ్రత్త…

Special Bureau
కార్పొరేట్ మూల్యం చెల్లించుకోవాల్సిందే…. తెలంగాణది ఇప్పుడు సంధికాలం. దేశానికే ఆదర్శం అని చెప్పుకునే రాష్ట్రంలో ఇప్పుడో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నా్య్. బ్రాండ్ హైదరాబాద్ పేరుతో తెలంగానం ఆలపించిన సీఎం కేసీఆర్ కరోనా వైపరీత్యాన్ని ఎలా...
బిగ్ స్టోరీ

నెక్ట్ లోకేశే… పెండింగ్ అన్నది జగన్‎కు నచ్చదు…

Special Bureau
అది సంక్షేమ పథకమైనా… అరెస్టులైనా… అర్థమవుతుందా? ఏపీలో వైఎస్ జగన్ దూకుడు పెంచుతున్నారు. పెండింగ్ అన్న మాట ఆయన డిక్షనరీలో కన్పించడం లేదు. ఎక్కడికక్కడ ఆయన ఏ అంశాన్ని పెండింగ్ అన్న ఆలోచన లేకుండా...
న్యూస్

కరోనా పై యుద్ధానికి మాస్కే మహాయుధం !

Yandamuri
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు అలాగే కరోనా నిరోధానికి మాస్కును మించిన మహాయుధం మరేమీ లేదని చెబుతున్నారు. కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని ఇటీవ‌లే ప్ర‌పంచంలోని ప‌లువురు సైంటిస్టులు ప్ర‌పంచ...
బిగ్ స్టోరీ

వైసీపీ ఎమ్మెల్యే గిడ్డంగుల్లో గుట్కా తయారీ..సీజ్..!

Special Bureau
  మిషనరీ స్వాధీనం..గిడ్డంగి సీజ్‌..వాళ్లు ఏం చేసారో లీజుకు తీసుకున్న ముఖ్య అనుచరుడు కరోనా ప్రారంభ సమయంలో వివాదాస్పదమైన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇప్పుడు మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన గిడ్డంగుల్లో...
న్యూస్

కరోనాలో పుట్టుకొచ్చిన కొత్త వ్యాపారం ఏమిటో మీరే తెలుసుకోండి !

Yandamuri
కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే బంధువులకు పెద్ద ప్రయాస. వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోననే భయంతో సొంత వాళ్లు కూడా దగ్గరికి రావడంలేదు. దీంతో అంత్యక్రియలు ఇతరులు చేయాల్సిన పరిస్థితి.   ప్రభుత్వ...
న్యూస్

వైసీపీ మహిళా ఎమ్మెల్యే ప్రతిభ.. పెరిగిన జగన్ ప్రతిష్ఠ !

Yandamuri
ఎంటెక్ చదువుకున్న ఆ మహిళ వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అలాగని చదువుపై ఆమె తన జిజ్ఞాసను పక్కన పెట్టలేదు.అదే ఇప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యేను దేశంలో టాప్ గా నిలబెట్టింది.   ఆమె చేసిన ఒక...
న్యూస్ సినిమా

కరోనా వైరస్ సోకిన వాళ్ళే అత్యంత ప్రమాదకరం ..కొరటాల శివ సంచలన వ్యాఖ్యలు

GRK
కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇందులో ఒక కీలక పాత్రలోను...
న్యూస్

కరోనా ! అందరూ మారాల్సిందేనా??

Yandamuri
వెండి తెరపై అందాలు చూపడంలో అందెవేసిన ఆ అద్భుత కళా పురుషుడు ఇప్పుడు తానే ప్రకృతి అందాలు చూస్తూ పరవశించిపోతున్నాడు. కరోనా లాక్డౌన్ తో ఆయన కూడా తన జీవన శైలి మార్చుకోక తప్పలేదు.డెబ్బయి...
న్యూస్ హెల్త్

జిల్లా కలెక్టరే బయటపెట్టిన కరోనా రహస్యం ! అదేమిటంటే !

Yandamuri
కరోనా కట్టడికి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వృథా అవుతున్నాయా ఆని అనుమానం కలుగుతోంది.కరోనా విషయంలో ప్రభుత్వంలో కనిపిస్తున్న చిత్తశుద్ధి జిల్లా అధికార యంత్రాంగంలో లేకపోవటమే ఇందుకు కారణం. ప్రకాశం జిల్లాలో వెలుగు...
న్యూస్

ఆన్లైన్ క్లాసులే తక్షణావసరం అన్న కోర్టు ! అదే అందరికీ వర్తిస్తుందేమో?

Yandamuri
ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై బాంబే హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.   ఆన్ లైన్ క్లాసులు వ్యతిరేకించడాన్ని జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అంటూ ఆన్ లైన్ క్లాసులని  గొప్ప...
బిగ్ స్టోరీ

కరోనా టైమ్ లో కేసీఆర్ ఇలాంటి నిర్ణయమా?

Special Bureau
ఎవరేమనుకుంటే… నాకేంటి? ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిలాసఫీ. అవును కరోనా తెలంగాణలో లేదు లేదంటూ నెల రోజుల క్రితం చెప్పుకొచ్చిన అక్కడి మంత్రులు.. ఇప్పుడు రోజూ వస్తున్న కేసులతో బేజారైపోతున్నారు.   కర్నూల్...
న్యూస్ హెల్త్

కరోనాకు చెలగాటం :పోలీసులకు ప్రాణసంకటం !

Yandamuri
కరోనా ధాటికి పోలీసులకు మతులు పోతున్నాయి.ఎప్పుడా మహమ్మారి తమకు సోకుతుందా అని వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.   విధులు నిర్వర్తిస్తే కరోనా.. నిర్వహించకుంటే క్రమశిక్షణారాహిత్యం… ఇలా పోలీసుల పని ముందు నుయ్యి వెనుక...
న్యూస్ హెల్త్

మాయా లేదు ! మంత్రం లేదు బాబుగారూ ! అక్కడ జరిగింది అదే సారూ !!

Yandamuri
ఏపీలో కరోనా టెస్టుల లెక్కలన్నీ మాయ అని, కరోనా టెస్టులు చేయించుకోని వాళ్లకు కూడా రిజల్ట్ గురించి ఎస్సెమ్మెస్ లు వస్తున్నాయన్న సిల్లీ విషయాన్ని కూడా చంద్రబాబు ఓ ఫిర్యాదులా “కేంద్రం పట్టించుకోవాలి” అంటూ...
న్యూస్ హెల్త్

బాబే బయటపెట్టిన కరోనా తాజా కుంభకోణం ! అసలక్కడ ఏం జరిగింది ?

Yandamuri
ఏపీలో జరిగాయని చెబుతున్న కరోనా పరీక్షల గణాంకాలన్నీ ఫేక్ అంటూ తెలుగుదేశం పార్టీ కొత్త ఆరోపణ చేసింది.   అసలు శాంపిల్స్ తీసుకోకుండానే పరీక్షల రిపోర్టుల పేరుతో సంబంధితులకు మెసేజీలు పంపుతున్నారని టిడిపి బయటపెట్టింది.ఇదో...
5th ఎస్టేట్ హెల్త్

చెత్తనా…డుకులు… కడుపు అన్నం తింటున్నారా..లేక..

Special Bureau
మాయదారి మహమ్మారితో జనం విలవిలలాడిపోతుంటే కాసుల కక్కుర్తితో ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడి చేస్తున్నాయ్. కష్టంలో ఉన్నప్పుడు సాంత్వన కలిగించాల్సిన ప్రైవేటు ఆసుపత్రుల దాష్టీకం తెలుగు రాష్ట్రాల్లో కళ్లకు కడుతోంది. పైసలు మాత్రం దండీగా వసూలు...
న్యూస్

జగన్ కెసిఆర్ కలిసి తక్షణం తీసుకోవాల్సిన అత్యవసర నిర్ణయం ఇది!

Yandamuri
మంచి ఎవరు చేసినా పాటించటం ప్రజాప్రతినిధుల ధర్మం.కరోనా కష్టకాలంలో పస్తులు ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఆ...
న్యూస్

కరోనా ఉందేమోనని డౌట్ గా ఉందా ? టెస్ట్ లేకుండా ఇలా తెలుసుకోవచ్చు !

Yandamuri
కరోనా సోకిందో లేదో పరీక్షించుకోవడానకి ఇక ల్యాబ్ లకు పరిగెత్తనక్కరలేదని, ఇంట్లోనే చిన్నపాటి పరీక్షలతో దీన్ని 50% ధృవీకరించు పోవచ్చునని ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ సి. ప్రభాకర్...
న్యూస్

జగన్ కరోనా మాస్కు పెట్టుకోకపోవడం వెనుక ఇంత పెద్ద లాజిక్ ఉందా?

Yandamuri
మనం ద్వేషించాల్సింది వ్యాధిని కానీ, రోగిని కాదు.. అనే ప్రాథమిక సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్. “కరోనాపై భయం పెంచుకోవద్దు, అవగాహన పెంచుకోండి..” తనపై విమర్శలు చేసే...
న్యూస్

మీ ఆవిడ గానీ మీ ఇంట్లో వాళ్లు గాని కార్తీక దీపం సీరియల్ చూస్తారా ? వారికే ఈ న్యూస్ !!

Yandamuri
తెలుగు బుల్లితెర బాహుబలి ఆన్నంత పేరు తెచ్చుకున్న సీరియల్ కార్తీకదీపం. ప్రతి ఇంట రాత్రి 7:30 అయితే వంటలక్క(ప్రేమి విశ్వనాథ్) కనిపించాల్సిందే అన్నట్లు ఉండేది పరిస్థితి. సూపర్ హిట్ సినిమాలను కూడా కూలదోసి రేటింగ్‌తో...
న్యూస్

మోడీ హి౦ట్ ఇచేశారు…సంపూర్ణ లాక్‌డౌన్‌ కు సిద్ధం కావాల్సిందే?

Yandamuri
కరోనా మీద ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరోసారి లాక్ డౌన్ విధిస్తారా? లేక మరో ప్రత్యామ్నాయం చూస్తారా? అన్నది ఆసక్తికరంగా మారి౦ది.భారత్ లో కరోనా...
న్యూస్

 కరోనా దెబ్బ ఈ యాప్స్ అన్నింటి పైనా పడింది చూడండి !

Kumar
కొరోనా వైరస్ ఈ  ప్రాణాంత‌క‌ర మ‌హ‌మ్మారికి, వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వాల‌కు మ‌రింత పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. క‌రోనాతో ప్రపంచ‌దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించి, ప్ర‌జ‌ల‌ను ఇంటి నుంచి...
హెల్త్

డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోకండి … కరోనా వచ్చేస్తుంది !

Kumar
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) కరెన్సీ నోట్లు , నాణేల ద్వారా  కరోనా  వ్యాపించదని స్పష్టం  చేసింది . న్యూస్ పేపర్ ద్వారా కూడా వైరస్ రాదని వెల్లడించింది . అయితే ,...
న్యూస్

లివెన్లియాంగ్ అనే చైనా డాక్టర్ చనిపోయాక ఆయన ఫైలు దొరికింది-అందులో ఏముంది?   

Yandamuri
చైనా డాక్టర్ లివెన్లియాంగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఆయన మరణించాక దొరికిన ఒక ఫైలులో కరోనానివారించే మూడు రసాయనాల గురించి రాసి ఉంది.అదేమిటో అర్ధం కాక ముందు చైనా వెర్రి ముఖం వేసింది.అవేమిటో తెలిసిపోయాక...
న్యూస్

గాంధీ ఆస్పత్రి విషయంలో కేంద్రం సీరియస్ !

Yandamuri
గాంధీ ఆస్పత్రిలో బెడ్లు లేక రోగులు కిక్కిరిసపో తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. 2వేల మందికి చికిత్స చేసే సామర్థ్యం కలిగిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నది 247 మంది మాత్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి...
న్యూస్

వర్క్ ఫ్రమ్ హోం చేసే ప్రతీ ఒక్కరికీ ఇది షేర్ చేయండి ..

Kumar
కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రామ్ హోమ్     కొనసాగించాలనుకుంటు న్నట్టు కొన్ని విశ్లేషణలు  చెబుతున్నాయి . ఇప్పుడు  అన్ని ఆఫీసుల్లోనూ  వర్క్ ఫ్రామ్ హోమ్ అమలవుతుంది.ఈ...
న్యూస్

కరోనా కి భయపడి సానిటైజర్ వాడేస్తే ప్రమాదం కూడా ఉంది ?

Kumar
మోసగాళ్లు  డబ్బు సంపాదించటానికి వైరస్ గురించి ఫేక్ న్యూస్ ను ఉపయోగించుకోవటం,  ఫిబ్రవరి లోనే మొదలైయింది . కరోనా సంక్షోభం లో ఎలాంటి పుకార్లను పుట్టించొద్దని ప్రభుత్వం మొత్తుకున్నా, సోషల్ మీడియాలో సైన్టిస్ట్ లు...
హెల్త్

కరోనా ఎంత దారుణమైనదో ఈ ఉదంతమే చెబుతోంది!

Yandamuri
దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా మాయదారి రోగంపై సందేహంతో పరీక్షలు చేయాలన్న వారికి.. అక్కర్లేదంటూ తెలంగాణలో ఆచితూచి మాత్రమే పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందనడానికి ఈ...
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

బిగ్ బ్రేకింగ్ : ఒక్కసారిగా పెరిగిన ఏపీ కరోనా కేసులు .. ఒక్క రోజులోనే !

siddhu
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది . ఒకే ఒక్క రోజు లో లోకల్ వారి నుంచి 161 కేసులు – ఫారెన్ , ఇతర రాష్ట్రాలతో కలుపుకుని మొత్తం...
న్యూస్ హెల్త్

వైద్యం – రక్షణ : వీరిని  కాపాడేది ఎవరు ?  అర్ధం చేసుకునేది ఎవరు ? 

siddhu
మీ మొబైల్ నుండి ఎవరికైనా ఈ లాక్ డౌన్ కాలం లో ఫోన్ చేసినట్లయితే వారి మొబైల్ రింగ్ అయ్యేందుకు ముందుగా మనకి కరోనా టోన్ వినిపిస్తుంది. అందులో ఈ కోవిడ్-19 నుండి మనల్ని కాపాడేది డాక్టర్లు, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులు అని వారిని రక్షణ కవచాలుగా చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ఈ మహమ్మారి తో మన కన్నా ముందు ఉండి ఎక్కువగా పోరాడుతుంది వైద్య సిబ్బంది. అయితే చివరికి వారు కూడా ఈ వైరస్ బారిన పడుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీ లోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఏకంగా 480 మంది వైద్య సిబ్బందికి కరోన్ వైరస్ సోకడం ఇప్పుడు దేశంలో కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఎయిమ్స్ ఆస్పత్రిలో ముగ్గురు చనిపోగా వారిలో ఒకరు హాస్పిటల్ శానిటేషన్ విభాగంలోని ఉన్నతాధికారి కాగా మరొకరు ఆసుపత్రి మెస్ లో పనిచేసే ఉద్యోగి. దీంతో ఈ ఉదంతం అన్నీ ఆస్పత్రుల్లో డేంజర్ బెల్ మోగిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉస్మానియా ఆసుపత్రిలో 10 మంది మెడికోస్ కు వైరస్ సోకింది. మరో 280 మంది వైద్య విద్యార్థులను వారి క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులకే రక్షణ లేని దేశంలో ఇక ఈ వైరస్ వ్యాప్తిని ఎలా అదుపు చేయగలరు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిపిఈ అందిస్తునా…. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అంతమందికి వైరస్ ఎలా సోకింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పరీక్షల నిర్వహణ అంశంపై రిటైర్డ్ డీఎంహెచ్ ఓ రాజేందర్ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డిల్లీ ఎయిమ్స్లో వైరస్ బారిన పడిన 480 మంది సిబ్బందిలో 19 మంది డాక్టర్లు 38 మంది నర్సులు 74 మంది సెక్యూరిటీ గార్డులు 75 మంది ఆస్పత్రి అటెండర్లు 54 మంది శానిటేషన్ సిబ్బంది 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వైద్యులంతా వైరస్ బారిన పడుతుంటే…. వారిని అసలు పట్టించుకునేది ఎవరిని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే వారు కూడా కరువైపోయారు....
న్యూస్

విప్లవం : ఎవరు ఈ జార్జ్ ఫ్లాయిడ్ ? అతని గతం ఏంటి ?

sharma somaraju
అగ్ర రాజ్యం అమెరికా ఒక పక్క కరోనా విజృంభణ, మరో పక్క నల్ల జాతీయుల నిరసనలతో అట్టుడికిపోతున్నది. ఈ నేపథ్యంలో పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జార్జ్ ఫ్లాయిడ్ పేరు మారుమోగు తున్నది. నల్ల జాతీయుడైన...
ట్రెండింగ్ న్యూస్

ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి శుభవార్త చెప్పిన సుప్రీంకోర్టు!

Yandamuri
లాక్ డౌన్ సమయంలో తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించని సంస్థల సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకుండా సుప్రీం కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది.జూన్ పన్నెండు వ తేదీ వరకు ఎవరిపైనా...
న్యూస్

కరోనా డేంజర్! హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుందో మీకు తెలుసా !!

Yandamuri
కరోనా పాజిటివ్ రోగులు అధికంగా వస్తుండడంతో గాంధీ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది దీంతో అక్కడ వైద్య సేవలందించే సిబ్బంది ఉక్కిరి బిక్కిరవుతున్నారు లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజారవాణా మొదలుకావడంతో తెలంగాణలో వైరస్ పాజిటివ్...
న్యూస్ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ ప్రవర్తన పై తీవ్ర విమర్శలు..

Yandamuri
తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కలకలం అంతా ఇంతా కాదు .ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్న  రోగానికి సంబంధించిన నిర్దారణ పరీక్షల మీద కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏ మాత్రం మింగుడుపడని రీతిలో ఉందని...
ట్రెండింగ్ న్యూస్

కోవిడ్ కి ఎంత ఖర్చో తెలుసా? గుండె పట్టుకుని ఈ న్యూస్ చదవండి!

sharma somaraju
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. లాక్ డౌన్ వేళల్లో.. కేసులు పరిమితంగా నమోదు కాగా కేంద్రం భారీగా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి....
న్యూస్

కెసిఆర్ కి బ్యాడ్ టైమ్ !జగన్ కూడా కారణమా !!

Yandamuri
కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందన్న అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతుంటే తెలంగాణలో మాత్రం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బెటర్ అన్న సర్ట్ఫికెట్ లభించింది. బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు ధర్మపురి...
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

గుళ్ళో శఠగోపం తలమీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది !

Kumar
దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి.శఠగోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది. శఠగోపం ను వెండి, రాగి, కంచుతోతయారుచేస్తారు. శఠగోపాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే వలయాకారంలో ఉంటుంది. దానిపై పాదాలు...
ట్రెండింగ్ న్యూస్

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే వెంటనే ఇవి తెలుసుకోండి !

Kumar
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం నుండి ఏ రూపంలో అందినసహాయమైనా విలువైనదే, అన్న విషయం మనందరికి తెలుసు.   మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకుజన్ ధన్ ఖాతాదారులు,  రేషన్ కార్డు కలిగి...
ట్రెండింగ్

‘హెర్డ్ ఇమ్మ్యునిటీ’..! కరోనా పై ఇండియా టార్గెట్ ఇదే ! 

siddhu
  దశలవారీగా నెలల తరబడి లాక్ డౌన్ విధించినా కూడా కరోనా వైరస్ కేసులు విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రతి రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా వైరస్…. మన దేశంలో ఎప్పటికప్పుడు అత్యధికంగా కేసులు నమోదు చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన దేశాలలో ఏడవ స్థానంలో భారత్ నిలిపింది. నిన్న ఒక్కరోజే ఎనిమిది వేల పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రతి రాష్ట్రంలో కూడా తమ రోజువారి రికార్డును ప్రతిరోజు సవరణ చేసుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ నుండి కొన్ని కీలకమైన మినహాయింపులు ఇవ్వడంతో అసలు లాక్ డౌన్ అన్నది ఉందా లేదా అన్న విషయం కొన్ని ప్రాంతాల్లో అయితే స్పష్టంగా తెలియడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రం ‘అన్ లాక్’ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్క కంటెంట్మెంట్ జోన్ లను మినహాయించి అన్ని చోట్ల మాల్స్ తెరచుకునేందుకు అనుమతులను ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రారంభించడానికి ఓకే చెప్పేసింది. అతి తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ పక్కాగా అమలు చేసి…. ఇప్పుడేమో ప్రజలకు స్వాతంత్రం కల్పించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కేంద్రం ఒక వ్యూహంతో వెళుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విషయం ఏమిటంటే కరోనాను లాక్ డౌన్ వల్ల తరిమికొట్టడం అసాధ్యమని కొద్దిరోజులకే అర్థం అయిపోయింది. ఇక లాక్ డౌన్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేసి…. ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే బదులు అందుకు ప్రత్యామ్నాయం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే ఒక మార్గం ఉందని కేంద్రం తెలుసుకున్నారు. దీంతో కరోనా సోకకుండా ప్రజలను ఏమాత్రం కట్టడి చేయలేని అర్థమైన ప్రభుత్వం కరోనా వచ్చినా తట్టుకునే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా రోగనిరోధకశక్తి పెంచితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అని…. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ వంటి దేశాలు ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు కూడా రుజువులు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని నేరుగా చెప్పి ఇష్టం వచ్చినట్లు మీరు బయట తిరగకండి అని చెబితే అనేక విమర్శలు వస్తాయి అని…. ప్రజలను కరోనాకు వదిలి పెట్టేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడతాయి. దీనితో హెర్డ్ ఇమ్యూనిటీ దేశంలోని ప్రజల మధ్య రావాలి అంటే కొద్ది కొద్దిగా నిబంధనల ఎత్తివేత ద్వారానే అది సాధ్యం అవుతుంది. కేంద్రం ఇచ్చిన సడలింపులలో అతి కీలకమైనది చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రాకపోవడం. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వైరస్ సోకినప్పుడు వారిని కాపాడుకోవడం కష్టం అవుతుంది. అందుకే సడలింపులలో కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అని నిబంధనలు విధించారు. యువతకు మరియు మధ్య వయస్కులకు వైరస్ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో నమోదు అయిన కేసుల్లో 70 నుంచి 80 శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు బయట పడకుండా రోగనిరోధకశక్తి ప్రభావంతోనే చాలామందికి తగ్గిపోయి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ ప్రత్యేక పరీక్షలు చేసింది. పెద్ద ఎత్తున శాంపిళ్లను సేకరించింది. ఈ ఫలితాలతో కరోనా ఎంత మందికి సోకి నయమయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా వెళ్తున్నామో లేదో కూడా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు...
ట్రెండింగ్

పెళ్లి చేసుకుందాం అనుకున్న కోట్లాది మందికి కరోనా లేటెస్ట్ షాక్ !

siddhu
పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు.ఇల్లంతా సందడి, పచ్చటి తోరణాలు ,బంధువులు ,ఆభరణాలు , పట్టు చీరలు  చిన్నారుల అల్లరితో  పెళ్లి పందిరి అంత సందడే . ఇక  కాబోయే వధూ ,వరుల సంగతి చెప్పక్కరలేదు...
టాప్ స్టోరీస్

వైద్యులకు వైద్యం కావాలి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనాకు వారు వీరు అని తేడా లేదు. పేషంట్ లకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా వైరల్ బారిన పడుతున్నారు. దీనితో పేషంట్ ల చేయి...
టాప్ స్టోరీస్

మహా ముఖ్యమంత్రికి కరోనా ఎఫెక్ట్…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నిన్నటి వరకు మనతో సన్నిహితంగా తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే చాలు ఎవరికైనా చెమటలు పట్టడం ఖాయం. తమకు నిత్యం టీలు అందించిన వ్యక్తికి కరోనా...
టాప్ స్టోరీస్

ఇటలీ నేర్పిన పాఠం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చైనా నుండి విస్తరించిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తోంది. మొత్తం 195 దేశాల్లో 170 దేశాలకు వైరస్‌ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారంకల్లా మృతుల సంఖ్య 13,444కు,...
టాప్ స్టోరీస్

జనతా కర్ఫ్యూకి అందరూ ‘సై’యేనా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, ప్రభుత్వాలను వణికిస్తున్న సమస్యగ కోవిడ్ వైరస్. ఈ సమస్యను అధిగమించేందుకు వివిధ దేశాలు, రాష్ట్రాలలో పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత...