Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల వేళ బిగ్ షాక్ తగిలింది. గుంటూరులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. దీంతో కోర్టు ముందు హజరు కావాలని...
ఏపీ స్కీల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తాజాగా ఒకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ ను సీఐడీ పోలీసులు...
మీరు విన్నది నిజమే. పోలీసులు తన బండిని ఆపారని ఓ వ్యక్తి ఏకంగా తన బండిని కాల్చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్లో వున్న ట్రాఫిక్ సమస్యలు గురించి అందరికీ తెలిసినదే. ఈ ట్రాఫిక్ పరిష్కారంపై...
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా విమాన...
Aryan khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ (sharukh) తనయుడు డ్రగ్స్ కేసులో పట్టుబడి NCB విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తన కొడుకును బయటకు తీసుకొచ్చేందుకు షారుక్ నానా తంటాలు పడుతున్నట్టు తెలిసింది....
Samantha: సమంత, నాగచైతన్య తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. వీరు తమ విడాకులను అధికారికంగా ప్రకటించి 20 రోజులు గడుస్తోంది. అయినప్పటికీ ఈ జంట విడాకుల వ్యవహారంపై ఇప్పటికీ అనేక...
friendship: ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారనే సామెత ఉంది. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కువ సమయం నేరస్తులతో గడుపుతుంటారు. దీనితో కొందరు కానిస్టేబుళ్లకు దొంగల బుద్దులు వంట...
BREAKING : నాలుగు నెలల పాటు పరారీలో ఉన్న బుల్లితెర, వెండితెర నటుడు గౌరవ్ దీక్షిత్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ముంబయిలోని లోఖండ్వాలాలోని...
BREAKING: నాలుగేళ్ల క్రితం కలకలం రేపిన డ్రగ్స్ కేసును మళ్లీ తెరమీదకు తెచ్చారు ఈడీ అధికారులు. ఆగస్టు 31వ తేదీ నుంచి టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులను విచారించేందుకు సిద్ధమయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్,...
BREAKING : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేసింది. వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారంపై ఉక్కుపాదం మోపేందుకు ఈడీ అధికారులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఎల్ఎస్డీ,...
RAKUL PREETH SINGH: టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ విదితమే. అయితే, ఈ కేసులో తెలంగాణ సర్కారు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో...
Breaking : నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్ కేసు టాలీవుడ్ సినీ సెలబ్రెటీలను ఇప్పటికీ వెంటాడుతోంది. తాజాగా డ్రగ్స్ రవాణా, వినియోగంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 టాలీవుడ్ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు...
cheating case కోలీవుడ్ హీరో ఆర్య తనను మోసం చేశాడంటూ శ్రీలంకకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.70 లక్షలు తన వద్ద నుంచి ఆర్య దోచుకున్నాడని...
జగన్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య ఇప్పట్లో తగువులు తీరేలా లేవు. ఎడ్డెం అంటే తెడ్డెం తెడ్డేమ్ అంటే ఎడ్డీం అనే లాగే ఉంది పరిస్థితి… తాజాగా ప్రభుత్వ భూముల అమ్మకం...
అతి అనర్ధం సుమతి అని పెద్దలు అన్నట్లు అమరావతి రైతులపై పోలీసులు చేస్తున్న అతి ఉద్యమానికి ఊపిరి పోస్తోంది. పెద్ద బాస్ ల దగ్గర మార్కులు కొట్టేయాలని పోలీసులు చేస్తున్న పనులు అసలుకే ఎసరు...
ఏడాది వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం లో ఇద్దరు తహసిల్దార్లు భిన్నమైన పరిస్థితుల్లో మరణించారు.వీరిలో ఒకరు దారుణ హత్యకు గురైతే మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటంటే వీరిద్దరిపై ఉన్నది అవినీతి...
కోర్టు దిక్కార నేరానికి సంబంధింది ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు సుప్రీం కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. ప్రశాంత్ భూషన్కు ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఈ జరిమానా సెప్టెంబర్ 15వ తేదీ...
ఆ హీరో 18 ఏళ్లుగా సినీ ఫీల్డ్ లో ఉన్నాడు. ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు! అతని ఖాతాలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి! కానీ ఆ టాలీవుడ్ హీరో...
సీతానగరం శిరోముండనం ఉదంతాన్ని కార్యాలయం భారత రాష్ట్రపతి కార్యాలయం అత్యంత తీవ్రంగా పరిగణించింది.ఈ కేసు బాధితుడు వరప్రసాద్ ఇటీవలే రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. తనకు న్యాయం జరగడం లేదని వెంటనే రాష్ట్రపతి జోక్యం...
ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మెజార్టీ కోర్టు తీర్పులు ఉంటున్నాయి. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన జగన్ ప్రభుత్వం ఇందుకు విరుగుడుగా సరికొత్త మార్గాన్ని ఎంచుకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఏదైనా...
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది పూర్వకాలం నుంచీ తెలిసిన విషయమే. ఈ నానుడి రాజకీయాల్లో కొందరు లౌక్యంగా నడుచుకునేలే చేస్తే.. మరికొందరికి తమ పదవి, హోదా దీనిన కప్పేస్తుంది. బలం, బలగం, బలుపు...
ఆత్మహత్యగా ప్రచారం జరిగిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు మృతిపై ఆమె భర్తే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇదే సందర్భంగా...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆయన బంధుగణం మాత్రం మల్లారెడ్డిని ఇరుకునపెడుతూనే ఉందట.. తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లోనలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు రేవ్ పార్టీ చేసుకుంటూ...
కోట్ల రూపాయల కుంభకోణాలను వెలికి తీసే పాత్రలలో నటించే ఒక పెద్ద హీరో తన ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే యువతి చేతిలో మోసపోయిన వైనం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ...
తన అరెస్టుకు ఎ.పి ప్రభుత్వం కుట్ర చేస్తోందన అనుమానాన్ని ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి వ్యక్తంచేశారు.తన విషయంలో సంభవిస్తున్న పరిణామాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిని, గత...
ఆంధ్రప్రదేశు కి చెందిన ఒక వైకాపా యువనేత పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఒక వివాహితకు ఫేస్బుక్ ద్వారా గాలం వేసి లోబర్చు కోవడమే కాకుండా ఆమెతో కలిసి ఉడాయించిన వైనమిది.వారి వల్ల తనకు ప్రాణహాని...
ఫామ్హౌస్ ఘటనలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పోలీసులపై ప్రతీకారం తీర్చుకోనున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులపై రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్...
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వం ,పోలీసుల పాత్ర వివాదాస్పదమైన విషయం మరుగున పడకముందే మరో మహిళా దళిత డాక్టర్ తనకు కూడా వైసీపీ నేతల నుండి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని హైకోర్టుకెక్కారు. వైసీపీ...
విజయవాడ గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడూరు మణికంఠ వార్డు సమీపంలో ఒక అజ్ఞాత వ్యక్తి సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే అతడు...
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ ను ఎట్టకేలకు పోలీసులు విచారించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులు ఆయనను గురువారం రాత్రి దాదాపు ఏడు గంటల...
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్కు వెళ్లినప్పుడు ట్రయల్ రూమ్లో ఏమరపాటుగా ఉంటే ఊహించని డ్యామేజ్ జరగడం ఖాయం. తాజాగా ఓ మాల్లో దుస్తులు కొనుగోలు చేసిన ఓ మహిళ జర్నలిస్టు.. ట్రయల్ రూమ్లో వాటిని మార్చుకుంటుండగా.....
అలీగఢ్(ఉత్తర్ప్రదేశ్),జనవరి31: జాతిపిత మహత్మాగాంధీ వర్ధంతి రోజున ఆయన స్మృతిని అవమానించిన హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకూన్ పాండేతో బిజెపి నాయకులకు సంబంధాలు ఉన్న విషయం బయటకు వచ్చింది. పాండే ఫేస్బుక్ పేజీలో...
గౌహతి(అస్సాం),జనవరి 27: భారతరత్న బిరుదుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల ప్రారంభంలో ఆయన భారతీయ జనతాపార్టీ, పౌరసత్వ సరవణ...
అమరావతి, జనవరి 23: వైసిపి అధినేత జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు. హైకోర్టులో కేసు...
హైదరాబాద్, జనవరి14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఫిర్యాదుపైన సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చట్ట పరంగా చర్యలు చేపట్టాలంటూ...
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కేసులో దర్యాప్తునకు హర్యానా ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చింది. 2008 నాటి ఈ కేసులో రాబర్ట్...