విదేశాలకు వెళ్లేందుకు జగన్, విజయసాయిలకు పచ్చజెండా ఊపిన సీబీఐ కోర్టు
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఇటీవల సీఎం జగన్ సీబీఐ...