ఆ 112 కోట్లు కేసు ఏసీబీకి..! సీఎం జగన్ నిర్ణయం..!!
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) నుండే మూడు నకిలీ చెక్కులతో రూ.112 కోట్ల కొట్టేయాలన్న దుండగుల పన్నాగాన్ని బ్యాంక్ అధికారులు గుర్తించి భగ్నం చేసిన...