NewsOrbit

Tag : CBI

న్యూస్

బిగ్ న్యూస్ …జగన్ ఐడియాకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు వెళుతున్న మరొకబ్యాచ్ !!

Yandamuri
తమ కంపెనీపై జగన్ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధపడుతున్న తరుణంలో హెరిటేజ్ కంపెనీ యాజమాన్యం సుప్రీం కోర్టు తలుపు తట్టడానికి సమాయత్తమవుతున్న సంకేతాలిచ్చింది. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్...
న్యూస్

ఏపీకి రానున్న స్పెషల్ సిబిఐ టీ౦! రావడంతోనే అరెస్టులు?

Yandamuri
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ సిబిఐ విచారణ కోరాలని జగన్ మంత్రి మండలి నిర్ణయించింది.ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత దృష్టి సారించింది గత ప్రభుత్వ...
న్యూస్

ఏపిలో మరొక సిబిఐ కేసు? డాక్టర్ అనితా రాణి కీలక పోరాటం?

sharma somaraju
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు ఒక కొలిక్కి రాక ముందే చిత్తూరు జిల్లాకు చెందిన వైద్యురాలు అధికార పార్టీ నేతలపై పోరాటం ప్రారంభించింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు...
న్యూస్

బ్రేకింగ్ : చంద్రబాబు పైన సిబిఐ ఎంక్వైరీ..?

arun kanna
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కోర్టు వారితో పోరాటం చేస్తున్న ప్రభుత్వం...
న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టు vs కేంద్ర ప్రభుత్వం గా మారిన తబ్లిగీ  జమాత్ వ్యవహారం..!!

sekhar
దేశంలో కరోనా వైరస్ కేసుల విషయంలో ఒక్కసారిగా పరిస్థితి మార్చేసింది తబ్లిగీ  జమాత్. ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రార్థనలు వల్ల వైరస్ కేసులు బయటపడటంతో దేశంలో ఒక్కసారిగా వైరస్ ప్రభావం అప్పట్లో పెరిగిపోయింది....
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కొంప ముంచిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం !

sharma somaraju
అమరావతి : ‘అనుకున్నదొక్కటి అయిన దొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అనే పాట అందరూ వినే ఉంటారుగా? విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని అడ్డు...
న్యూస్

బిగ్ బ్రేకింగ్ : ” డాక్టర్ సుధాకర్ ని డిశ్చార్జ్ చేయండి ” ఏపీ హైకోర్టు

sharma somaraju
అమరావతి : విశాఖ డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా మద్యం మత్తులో సీఎం జగన్, పిఎం మోడీలను దుర్భాషలాడిన నేపథ్యంలో...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చే కేసేనా…!

sharma somaraju
అమరావతి : డాక్టర్ సుధాకర్ కేసును ఏపి హైకోర్టు…సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని వైసీపీ నేత, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ ఆక్షేపించారు. పిటి కేసులను సైతం సీబీఐకి అప్పగిస్తూ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సిబిఐ కడపలో తిష్ట వేసేయ్…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అనుకున్నదే అయ్యింది. వివేకా హత్య కేసుని సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం వెల్లడించింది. రెండు నెలలుగా ఈ విచారణ వాయిదాలు పడుతూ వస్తుంది. గతంలో దాఖలైన పిటిషన్లకి తోడు వివేకా...
టాప్ స్టోరీస్

‘సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాలి’

sharma somaraju
కర్నూలు: సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఆదేశించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కర్నూల్ జిల్లాలో...
టాప్ స్టోరీస్

వైఎస్ హత్యలో సం`చలన చిత్రాలు`..!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  మనిషిని మనిషి చంపాలంటే, చంపాలన్నంత కసి రావాలంటే డబ్బు(ఆస్తి లావాదేవీలు), సెక్స్(వివాహేతర సంబంధాలు)… ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షాలకు అస్త్రంగా వైఎస్ వివేకా కుమార్తె సందేహాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పురోగతి లేదనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలనీ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
న్యూస్

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజమైన దోషులు ఎవరో తేలాలంటే సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

వివేకా హత్య కేసులో మరో పిటిషన్:హైకోర్టులో నేడు విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
టాప్ స్టోరీస్

ఎన్ఐఎ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంలో పిటిషన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) చట్టాన్ని చత్తీస్‌ఘడ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఎన్ఐఎ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ బుధవారం సుప్రీంకోర్టులో సివిల్ వ్యాజ్యం దాఖలు...
టాప్ స్టోరీస్

సిబిఐ కోర్టు మెట్లెక్కిన సిఎం జగన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఏపీ సిఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం  హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా...
టాప్ స్టోరీస్

సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు జగన్

Mahesh
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా ఉన్న వైసీపీ ఎంపీ...
టాప్ స్టోరీస్

వివేకా కేసు సిబిఐకి వద్దు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. వివేకా హత్య కేసు...
న్యూస్

సిబిఐ కేసుపై రాయపాటి ఏమ్మన్నారంటే..

sharma somaraju
అమరావతి: సిబిఐ, యూనియన్ బ్యాంక్‌లు తమపై తప్పుడు కేసులు పెట్టాయని టిడిపి నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. నిన్న రాయపాటి నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లోని వారి కార్యాలయాలపైనా సిబిఐ అధికారులు...
టాప్ స్టోరీస్

రాయపాటి నివాసాలపై సిబిఐ దాడులు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:టిడిపి నేత, మాజీ ఏంపి రాయపాటి సాంశివరావు నివాసం, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపి, తెలంగాణతో పాటు కర్నాటక, ఢిల్లీలో కూడా ఏకకాలంలో ఈ దాజులు...
టాప్ స్టోరీస్

‘దిశ చట్టం’ ఓ బోగస్: ఆయేషా తండ్రి

Mahesh
తెనాలి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘దిశ చట్టం’ ఓ బోగస్ అని ఆయేషా తండ్రి ఇక్బాల్ బాష సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలి కానీ, రాజకీయ లబ్ధి...
టాప్ స్టోరీస్

అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం

Mahesh
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘వివేకా హత్య కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
రాజ‌కీయాలు

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం...
న్యూస్

ఓటుకు నోటు కేసు సిబిఐకి ఇవ్వాలి

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తన పిటిషన్‌ను...
టాప్ స్టోరీస్

చిదంబరానికి నో బెయిల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారించిన ఢిల్లీ...
టాప్ స్టోరీస్

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు నో రిలీఫ్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్...
న్యూస్

సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్

sharma somaraju
అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సిబిఐ...
టాప్ స్టోరీస్

జగన్‌కు సిబిఐ కోర్టు షాక్: వ్యక్తిగత హాజరు తప్పదు

sharma somaraju
అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. జగన్ పిటిషన్‌పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు...
టాప్ స్టోరీస్

మళ్లీ తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ...
న్యూస్

జగన్‌ పిటిషన్‌పై తీర్పు రీజర్వ్!

Mahesh
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఈ కేసులో నవంబర్ 1వ...
టాప్ స్టోరీస్

జగన్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఏంటి?

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సీబీఐ కోర్టు విచారించనున్నది. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున వ్యక్తిగత...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే తర్వాత మరో ముగ్గురు రేప్ చేశారు!

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచారం కేసులో బీజేపీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగర్ పై సీబీఐ అధికారులు గురువారం ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో ఓ మైనర్ యువతిపై...
టాప్ స్టోరీస్

కేంద్రం ‘నట్టు’ బిగిస్తున్నదా!?

sharma somaraju
అమరావతి: ఆర్థిక నేరాల కేసుల విచారణలో కోర్టుకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్థనను సిబిఐ అత్యంత తీవ్రంగా వ్యతిరేకించడం చాలమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్రంలో ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘చిదంబరానికి బెయిల్ ఇచ్చేది లేదు’

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం...
టాప్ స్టోరీస్

‘ఇంద్రాణీని ఎప్పుడూ కలవలేదు’!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జీని ఆర్థిక మంత్రి హోదాలో పి. చిదంబరం ఎప్పుడూ కలవలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా...
టాప్ స్టోరీస్

సీబీఐలో మరో రగడ..!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సీబీఐలో మరో రగడ మొదలైంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే భట్నాగర్‌పై నకలీ ఎన్‌కౌంటర్లు, అవినీతి అరోపణలు చేస్తూ డీఎస్పీ ఎన్‌పీ మిశ్రా ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) లేఖ రాశారు. ‘‘జార్ఖండ్‌లో...
టాప్ స్టోరీస్

చిదంబరంతో సోనియా,మన్మోహన్ ములాఖత్

sharma somaraju
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియో గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీహార్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి పరామర్శించారు. సోమవారం ఉదయం...
టాప్ స్టోరీస్

వెన్నునొప్పి యువరానర్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టు జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో అక్టోబర్ 3వ తేదీ వరకు చిదంబరం తీహార్ జైలులోనే ఉండనున్నారు. చిదంబరం...
రాజ‌కీయాలు

రాజధానిపై ట్విట్టర్‌లో రచ్చ

sharma somaraju
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శల పరంపర కొనసాగుతోంది. వరుస ట్వీట్‌లతో మంగళవారం హోరెత్తించారు ఇద్దరు నేతలు. పచ్చదొంగలకు అమరావతి తప్ప ఇంకేది...
టాప్ స్టోరీస్

‘సిబిఐ అంటే భయమా!?’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిపై టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. రావాలి సిబిఐ, కావాలి సిబిఐ అంటూ నాడు యాగి చేసిన...
టాప్ స్టోరీస్

తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు సీబీఐ  ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్‌...
టాప్ స్టోరీస్

ఈడీ కేసులోనూ అరెస్ట్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ ను...
న్యూస్

పల్నాడు గనుల కేసు సిబిఐకి

sharma somaraju
అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు అక్రమ మైనింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిబిఐకి అప్పగించిన మొదటి కేసు ఇది. గనుల లీజుకు సంబంధించి గురజాల...
టాప్ స్టోరీస్

తీహార్ జైలుకు తరలించొద్దు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 5 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో...
టాప్ స్టోరీస్

కోలుకున్న ఉన్నావ్ బాధితురాలు!

Siva Prasad
  న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు కోలుకుంది. ఇక ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో జూలై 28న తీవ్రంగా గాయపడిన ఆ యువతిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొద్ది...
టాప్ స్టోరీస్

సెప్టెంబర్ 5నే తీర్పు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం పిటిషన్‌పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్‌ఎక్స్‌...
టాప్ స్టోరీస్

చిదంబరం అరెస్ట్…గుడ్ న్యూస్!

Mahesh
ముంబై:ఐఎన్ఎక్స్ మీడియా కుంభ‌కోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రాన్ని సీబీఐ అరెస్టు చేయ‌డం సంతోషంగా ఉందని కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ఇంద్రాణి ముఖ‌ర్జీయా అన్నారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో...
టాప్ స్టోరీస్

మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీలోనే

Mahesh
న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని ఢిల్లీ హైకోర్టు మరో నాలుగు రోజులకు పొడిగించింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో...