టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిర్ణయాన్ని తీసుకున్న తెలంగాణ సర్కార్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) కు బదిలీ చేశారు. సీసీఎస్...