NewsOrbit

Tag : cec

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rajiv Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్ కుమార్ కు జెడ్‌ కేటగిరీ భద్రత

sharma somaraju
Rajiv Kumar: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు వీఐపీ భద్రత కల్పించారు. దీంతో సాయూధ కమాండో దళాలు ఆయనకు పూర్తి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP MP Vijayasai Reddy: గుర్తింపులేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దు – విజయసాయి రెడ్డి

sharma somaraju
YSRCP MP Vijayasai Reddy: ఎన్నికల సంఘం గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. జనసేన గుర్తింపు లేని పార్టీ.. గుర్తింపు లేని పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Pawan Kalyan: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు అందజేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju
Chandrababu Pawan Kalyan: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అధికార వైసీపీ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్..  ఏపిలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల

sharma somaraju
రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మూడున్నర సంవత్సరాలు దాటింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్) ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలను...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: గుజరాత్ ఎన్నికల నగారా మోగింది .. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సీఈసీ

sharma somaraju
Breaking: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి తో గుజరాత్ అసెంబ్లీ అయిదేళ్ల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే ..?

sharma somaraju
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు ముహూర్తం ఖరారు అయ్యింది. అధ్యక్ష పదవికి ఎన్నికకు షెడ్యుల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ విషయాలను...
జాతీయం న్యూస్

President Election schedule: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం .. జూలై 18న పోలింగ్..21న ఓట్ల లెక్కింపు

sharma somaraju
President Election schedule:  భారత రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదలైంది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల...
జాతీయం న్యూస్

CEC: కేంద్ర ఎన్నికల సంఘం సీఐఓగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్

sharma somaraju
CEC: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా (సీఈసీ) రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ గా...
జాతీయం న్యూస్

Assembly Elections 2022: యూపి సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యుల్ విడుదల చేసిన సీఈసీ

sharma somaraju
Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోనే అతి పెద్ద రాష్టమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్,...
టాప్ స్టోరీస్

మోగిన జార్ఖండ్ ఎన్నికల నగరా

sharma somaraju
న్యూఢిల్లీ: జార్ఖండ్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా నవంబర్ 30వ తేదీ నుండి...
న్యూస్

సిఇఒ ద్వివేది బదిలీ

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సిఇఒ)గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె విజయానంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు...
న్యూస్

అలజడులు జరగవచ్చు

sharma somaraju
డిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని వైసిపి భావిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగనున్న గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అక్కడ టిడిపి...
న్యూస్

‘ప్రకటనపై ఆత్రం వద్దు’

sharma somaraju
విజయవాడ: రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందు ఫలితాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ముందుగా ప్రకటన చేస్తే ఎటువంటి రివార్డులు రావన్న విషయం...
రాజ‌కీయాలు

‘ఈసి వద్ద నిరసనకు పయనం’

sharma somaraju
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాలకు ఏకపక్షంగా రీపోలింగ్‌కు ఆదేశించడంపై ఈసి వద్ద సాయంత్రం నిరసన తెలియజేయనున్నారు. చంద్రగిరిలో...
న్యూస్

క్యాబినెట్ భేటికి ఇసి గ్రీన్ సిగ్నల్

sharma somaraju
అమరావతి: క్యాబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యంకు సమాచారం అందించారు. ...
న్యూస్

సెలవుపై సిఇఒ

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళుతున్నారు. ఆయన రేపటి నుండి ఈ నెల 15వరకూ సెలవు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఆయన తిరిగి సచివాలయానికి రానున్నారు....
టాప్ స్టోరీస్

ఇవిఎంలతో పాత కథే!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ డెస్క్ సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్‌లో కూడా ఇవిఎంలతో తిప్పలు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్, బరేలీ, వోన్లా నియోజకవర్గాలలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి....
వ్యాఖ్య

ఆ “నోటా”, ఈ “నోటా”…

Siva Prasad
“అసమర్ధతకి ఓటేయాలా, అవినీతికి ఓటేయాలా? ప్రచారానికి ఓటేయాలా, ప్రగల్భానికి ఓటేయాలా?? సొంత డబ్బాకి ఓటేయాలా, తాతల నాటి నేతి డబ్బాకి ఓటేయాలా?? ఎటూ తేల్చుకోలేక భవిత – నోటా బటన్ నొక్కేసింది యువత!” మన...
టాప్ స్టోరీస్

చర్చకు సిద్దం-టిడిపికి సిఇసి లేఖ

sharma somaraju
ఢిల్లీ: ఇవిఎంల పనితీరుపై టిడిపి సాంకేతిక నిపుణులతో చర్చించేందుకు సిద్దమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఇసి శనివారం రాత్రి  టిడిపికి లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు,...
రాజ‌కీయాలు

‘నరసాపురంలో రీపోలింగ్ నిర్వహించాలి’

sharma somaraju
అమరావతి: ఇవిఎంల పనితీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవిఎంలలో రష్యన్‌ చిప్స్‌ అమర్చారని  పాల్ ఆరోపించారు. ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగాయని పాల్ పేర్కొన్నారు.  ఓటర్లు తమ...
టాప్ స్టోరీస్

ఇంత ఘోర వైఫల్యమా!?

sarath
    ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆంధ్రప్రదేశ్   ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో...
న్యూస్

ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

sharma somaraju
  అమరావతి, ఏప్రిల్ 13: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.కేంద్ర ఎన్నకల సంఘాన్ని కల్సేందుకు టిడిపి ప్రతినిధి బృందంతో కలిసి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుండి...
టాప్ స్టోరీస్

‘కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తా’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 12: ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం...
టాప్ స్టోరీస్

‘లెక్కింపు పరిధి పెంచండి’

sharma somaraju
  ఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవిఎం) వివిప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. కనీసం 50శాతం వివి ప్యాట్‌లను అయినా లెక్కించాలంటూ 21 రాజకీయ పక్షాలు దాఖలు చేసిన...
న్యూస్

సిఎస్ గా ఎల్వీ బాధ్యతలు

sharma somaraju
అమరావతి, మార్చి 6: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్ వి సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...
టాప్ స్టోరీస్

సిఎస్ పునేఠాపై బదిలీ వేటు

sharma somaraju
అమరావతి:రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం  సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. నూతన చీఫ్ సెక్రటరీగా 1982 బ్యాచ్ కు...
టాప్ స్టోరీస్

ఇసి నుండి డిజిపి ఠాగూర్‌కు కబురు

sharma somaraju
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్‌పి ఠాగూర్‌కు కలవాలని పిలుపు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు గురువారం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఎపి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్

sharma somaraju
అమరావతి, మార్చి 30: ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటెలిజెన్స్‌ చీఫ్‌‌గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) ఉత్తర్వులు జారీ చేసింది. సిఇసి అదేశాల మేరకు ఇంటెలిజెన్స్ డిజి ఎబి...
న్యూస్

ఈసి ఉత్తర్వులు పాటించిన ప్రభుత్వం

sharma somaraju
అమరావతి, మార్చి 29: కోర్టు తీర్పు నేపథ్యంలో  ఈసి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ప్రభుత్వం ఎబి వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ...
న్యూస్

ఐపిఎస్ బదిలీలపై హైకోర్టులో పిటిషన్

sharma somaraju
అమరావతి, మార్చి 27: ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటిలిజెన్స చీఫ్‌తో పాటు మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్దపడింది....
టాప్ స్టోరీస్

‘ఆ అధికారి బదిలీలో ఆంతర్యం ఏమిటి’

sharma somaraju
అమరావతి, మార్చి 27: ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటిలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ఇసి ఆదేశాలు జారీ చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు. ఏ కారణంతో ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారో...
టాప్ స్టోరీస్

సిఇసిని కలిసిన సునీతా రెడ్డి

sharma somaraju
ఢిల్లీ: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. తన తండ్రి వివేకా హత్య కేసు దర్యాప్తును సక్రమంగా జరిగేలా చూడాలని...
రాజ‌కీయాలు

సిఈసికి బిజెపి నేతల ఫిర్యాదు

sarath
ఢిల్లీ, మార్చి 8 : డేటాచోరీ కేసుపై ఎపి బిజెపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి (సిఈసి) ఫిర్యాదు చేశారు. ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్ నరసింహారావు, ఎం ఎల్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఈవిఎంలు వద్దు:పేపరు బ్యాలెట్లే ముద్దు

sharma somaraju
ప్రజాస్వామ్యంలో ఈవిఎంలపై ప్రజలకు నమ్మకం కల్గించాల్సిన భాద్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంల బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ...
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఓటర్ల జాబితా తప్పుల తడక’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రపరి 4: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం  ఆయన పార్టీ నాయకులను...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

షుజాపై ఎన్నికల సంఘం పోలీసు కేసు

Siva Prasad
గత సార్వత్రిక ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను హాకింగ్ చేశారని సోమవారం లండన్‌లో ప్రకటించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు...