కరోనా కాలంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. వలస కార్మికులు తిండి తిప్పలు లేకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఘటనలు చూశాం. అలా వారిలో దారి మధ్యలో చనిపోయిన వారి సంఖ్య...
మారటోరియం గడువు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అపి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ మార్చి 2021 వరకు మారటోరియంను కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు....
పార్లమెంటు ఎన్నికలతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిగ్గా నెల రోజుల కిందట జమ్మూ కాశ్మీర్...