మోడీ సర్కార్ పై సుప్రీం కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసిన విపక్షాలు
కేంద్రంలోని మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తొందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొత్తం 14 పార్టీలు ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి....