రైతు సమస్యల పరిష్కారానికి జైకిసాన్ పేరుతో జనసేన కార్యక్రమం
తుఫాను, వరదల కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్...