ఐదు లక్షల ఆదాయానికి పన్నులేదు!
న్యూఢిల్లీ: వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏడాదికి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను ఉండదని తెలిపారు. శనివారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. కొత్త...