CBI : వైయస్ జగన్ సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ మొన్నటి వరకు విచారణ చేసిన సంగతి తెలిసిందే. వైయస్ వివేకానంద రెడ్డి కూతురు హైకోర్టును ఆశ్రయించడంతో.....
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) పిక్చర్ లోకి వచ్చిన దగ్గరనుండి ఈ కేసు మరింత...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీమ్ కోర్టు ఈరోజు కీలక తీర్పునిచ్చింది. కేసు పత్రాలను, సేకరించిన...
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ చేతికి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసుపై కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ...
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఈ కేసులో నవంబర్ 1వ...
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సీబీఐ కోర్టు విచారించనున్నది. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున వ్యక్తిగత...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచారం కేసులో బీజేపీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ పై సీబీఐ అధికారులు గురువారం ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో 2017లో ఓ మైనర్ యువతిపై...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జీని ఆర్థిక మంత్రి హోదాలో పి. చిదంబరం ఎప్పుడూ కలవలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం పిటిషన్పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్...
ముంబై:ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయడం సంతోషంగా ఉందని కేసులో అప్రూవర్గా మారిన ఇంద్రాణి ముఖర్జీయా అన్నారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అనుమతించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్ఎక్స్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇరుక్కున్నారు. ఓ మహిళ లాబీయింగ్ ఉచ్చులో చిక్కుకుని ఇప్పటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆమె పేరు ఇంద్రాణీ...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్య వార్తావిభాగం) న్యూ ఢిల్లీ, డిసెంబర్ 23 : కంప్యూటర్లపై నిఘా ఉత్తర్వులకు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని ప్రతి ఇంట్లోనూ నిఘా కెమెరాలు పెట్టాలని...