న్యూఢిల్లీ :పోలవరం నిర్మాణం లో వాస్తవపరిస్థితి ఫై నివేదిక పంపాలని పోలవరం అధారిటీ ని కోరామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షాకవత్ తెలిపారు. ఢిల్లీ లో అయన మీడియా తో...
అమరావతి: విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై ఒక పక్క అసెంబ్లీలో, మరో పక్క బయట రచ్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు దీనిపై కీలక వ్యాఖ్యలు...
న్యూఢిల్లీ: దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో భగ్గుమన్న హిందీ వ్యతిరేకతకు కేంద్రం తలొగ్గింది. దక్షిణాది రాష్ట్రాలలోని విద్యార్ధులు కూడా తప్పనిసరిగా హిందీ భాష నేర్చుకోవాలన్న నిబంధనను నూతన విద్యావిధానం ముసాయిదా నుంచి తొలగించింది. మారిన 2019...
అత్యంత కీలకమైన 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం అందరికీ కేంద్రంగా మారింది. లోక్ సభలో 42 స్థానాలుండటంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈ రాష్ట్రం ముఖ్యమైపోయింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఎంసీ ఎలాగైనా ఇక్కడ...
మధ్యప్రదేశ్ లో పట్టుబడిన భారీ మొత్తం ఆదాయపన్ను శాఖ వర్గాల వెల్లడి న్యూఢిల్లీ: లెక్కా పత్రం లేకుండా మహా అయితే రూ. 50 వేలు తీసుకెళ్లచ్చు. సరైన లెక్కలు చూపించి రూ. 4 లక్షలైనా...
(అమితవ్ రంజన్) న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ముద్ర యోజన గురించి మీకు తెలుసా? ఆ పథకం కింత ఇంతవరకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఊహించగలరా? అవును.. దాన్ని మీ ఊహకే వదిలేస్తున్నారు...
అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ...