Free Ration Distribution: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మోడీ ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్చి నెల వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా సెకండ్...
Good News: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును పెంచింది. ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని...
Big Breaking: విభజన హామీల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏపి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు...
Free Ration Distribution: ఉచిత రేషన్ స్కీమ్ను మరి కొంత కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు గత నెల (నవంబర్)...
CDS: జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే త్రివిధ దళాధిపతి (సీడీఎస్) గా నియమితులైయ్యారు. తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఈ నెల 8న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో...
Polavaram project: పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏపి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంతకు ముందు పదేపదే చెప్పారు. మీడియా సమావేశాల్లోనూ చెప్పారు. శాసనసభ, శాసన మండలి...
AP CM Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ విషయంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల క్రితమే సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన...
AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అంశం మరో మారు తెరపైకి వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు...
Perni nani: తెలంగాణ, ఏపి మంత్రుల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. ఇంతకు ముందు జల జగడం నేపథ్యంలో మాటల యుద్దం...
Pegasus: దేశ వ్యాపితంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు...
Somu Veerraju: ఏపిలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తులకు వేసిన వైసీపీ రంగులు తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం...
AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రో ధరల విషయంలో లోక్ సభలో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధాన ప్రకటన ఏపి రాజధాని విశాఖ అని అర్థం వచ్చేలా...
Raghurama Krishnam raju: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోకుండా వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ యడాపెడా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వేల కోట్ల రూపాయలు లబ్దిదారులకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే....
WhatsApp: దిగ్గజ మెసేంజర్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి పోటీగా అలాంటి ఫీచర్లతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశ్ పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్...
CM YS Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలవరం ప్రాజెక్టు నిధుల సమస్యను కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. గతంలో ఆమోదించిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడంతో జగన్ సర్కార్...
Desha Bill: ఏపిలో మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపగా గతంలోనే కొన్ని అభ్యంతరాలతో...
Domestic Gas: వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపిలో వంట గ్యాస్ ధర రూ.850లకుపై మాటే. సబ్సీడీ అంతంత మాత్రంగానే...
Mamata Banerjee: బీజేపీ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ బెంగాల్ లో మూడవ సారి అధికారంలోకి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇక హస్తినపై పోరుకు సన్నద్దం అవుతున్నారు. కేంద్రంలోని బీజేపీని అధికారం నుండి కూలదోసే వరకూ అన్ని...
Parliament Monsoon Session 2021: కేంద్రంలోని బీజేపీపై వైసీపీ వైఖరి మారినట్లు కనబడుతోంది. నేటి నుండి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తమ వాణిని గట్టిగా వినిపించాలన్న కృత నిశ్చయంతో వైసీపీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది....
AP Capital: ఏపి మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపి రాజధాని అమరావతిగా కేంద్ర హోంశాఖ మ్యాప్ లో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం లేఖలు అమరావతి అడ్రస్ తోనే...
Twitter: కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం, పోలీస్ స్టేషన్ లో కేసుల నమోదు, ఢిల్లీ హైకోర్టు మొట్టికాయల నేఫథ్యంలో ట్విట్టర్ తన పట్టును వీడి ఐటీ నిబంధనల అమలునకు దిగి వచ్చింది. నూతన ఐటి నిబంధనల...
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక లోకం చేస్తున్న పోరాటం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలను నిరసిస్తూ విశాఖలో భారీ ప్రదర్శన,...
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేయడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నేతలు నిరసన...
Pan Aadhaar link: ఇది పాన్ కార్డు ఉన్న వారికి ఊరట నిచ్చే అంశం. ఓ విధంగా చెప్పాలంటే పాన్ కార్డుదారులకు ఇది శుభవార్తే. వాస్తవానికి ఈ నెలాఖరులోగా పాన్ కార్డు ఉన్న వారందరూ ఆధార్...
AP CS Adityanath Das: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి స్వామివారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. భక్తులు తాము కోరిన కోర్కెలు నెరవేరితే శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకుంటుంటారు. పేద,బిక్కీ...
ycp government: ఏపిలోని వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుకూలమా? వ్యతిరేకమా? అంటే ఎవరూ కరెక్ట్ సమాధానం చెప్పలేని పరిస్థితి. సీఎం జగన్మోహనరెడ్డి కేంద్రంతో పేచీ పెట్టుకోవాలన్న ఆలోచనలో అయితే...
AP CS Adityanath das: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విషయంలో ఏపి ప్రభుత్వ వినతికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ...
Twitter: కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కొత్త ఐటీ చట్టం అమలుకు పట్టు పడుతుండగా మరో వైపు ట్విట్టర్ కేంద్ర హెచ్చికలు బేఖాతరు చేస్తూ తన సొంత నియమావళితోనే ముందుకు సాగుతోంది. రాజకీయ ప్రముఖులకే షాక్...
CM MK Stalin: తీర ప్రాంత రాష్ట్రాల ఓడ రేవులపై అధికారాన్ని ఎంఎన్డీసీకి బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 ప్రకారం మైనర్ పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి,...
Breaking: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ద్వితీయ ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నేడు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రధమ సంవత్సర...
Corona Vaccine: దేశంలో కరోనా టీకాల కొరత నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు వారి ఇష్టానురీతిలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోసు టీకాకు 1,250ల నుండి రూ.1600ల వరకూ మరి...
Tamil Nadu government: కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో స్టాలిన్...
AP High Court: రాష్ట్రంలో కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఏపి హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేత్ తో కూడిన ద్విసభ్య...
Big Breaking: కరోనా టీకాల విషయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్రం నుండి సాధించేందుకు అందరం ఒక కట్టుగా ఉండాలన్నట్లు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు...
Fake Currency: దేశంలో నకిలీ నోట్ల చెలామణి పెద్ద ఎత్తున జరుగుతోంది. నకిలీ నోట్లు, అసలు నోట్ల తేడాను సామాన్యులు గుర్తించడం కష్టతరమే. దేశ వ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో కొత్త రూ.500 నకిలీ కరెన్సీ విస్తృతంగా...
Covid Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న వేళ కరోనా వ్యాక్సిన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ మేరకు ఉత్పత్తి కంపెనీలు టీకాలను అందించలేక పోవడంతో...
Corona Lockdown: కరోనా వైరస్ విజృంభణను నిరోధించడానికి దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఐఎంఏ కేంద్రానికి లేఖ రాసిన మరుసటి రోజే ఢిల్లీ సీఎం అరవింగ్ కేజ్రీవాల్ లాక్ డౌన్ పై కీలక...
Karnataka Oxygen Issue: కర్నాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా పెంచాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసి...
Corona Virus: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. లక్షలాది కేసులు నిత్యం నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మృతి చెందుతున్నారు. అయితే దగ్గు, జలుబు, తలనొప్పి లక్షణాలు ఉన్న వారు...
Corona Vaccine: కోవిషీల్డ్ టీకా ధరను తగ్గిస్తున్నట్లు పూనెలోని సీరం ఇన్సిట్యూట్ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ అధినేత అధర్ పూనావాలా ప్రకటించారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు మాత్రమే ధర...
Covaxin: ప్రస్తుతం భారత దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ టీకా ధరలను ఇప్పటికే సెరమ్ ఇన్సిట్యూట్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. కాగా నేడు భారత్ బయోటెక్...
Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రుల్లో అక్సిజన్, మందుల కొరత వేదిస్తున్నది. నాలుగైదు రాష్ట్రాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ,...
Corona Vaccine Good News: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చర్యలకు వ్యాక్సిన్ కొనుగోలు, ఆసుపత్రుల్లో సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరా రాష్ట్రాలకు భారంగా మారుతున్నాయి. వ్యాక్సిన్...
Breaking : దేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై 45...
AP Special Status : తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా ఏపి, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఈ సామెతకు అద్దం పడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో...
కరోనా మహమ్మారి నుండి పూర్తి స్థాయి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇప్పటికే మూడు వ్యాక్సిన్ సంస్థలు తాము తయారు చేసిన టీకాలను...
పశ్చిమ బెంగాల్లో బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరగడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ నోటీసులు...
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని సైతం...
ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ బిల్లును మరో సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది చట్టం చేసి కేంద్రానికి పంపినా పలు సాంకేతిక అంశాల నేపథ్యంలో ఆమోదం లభించలేదు....