NewsOrbit

Tag : central govt

టాప్ స్టోరీస్ న్యూస్

ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువవుతాయట..!!

bharani jella
  కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఐటీ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు అప్పుడు 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు ఈ నేపథ్యంలో లో ప్రస్తుతం 75...
న్యూస్

అభ్యర్థుల ఎన్నికల వ్యయం పది శాతం పెంపు..!!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇప్పుడు తీసుకున్న...
ట్రెండింగ్ న్యూస్

మీకు పాస్ పోర్టు ఉందా? అయితే పాస్ పోర్ట్ తో.. వీసా లేకుండానే ఈ 16 దేశాలను చుట్టేయండి..!

Varun G
వీసా రహిత ప్రవేశం దాన్నే వీసా ఫ్రీ ఎంట్రీ అంటారు. అంటే వీసా లేకున్నా సరే.. కేవలం పాస్ పోర్ట్ ఉంటే చాలు.. కొన్ని దేశాల్లో భారత పాస్ పోర్ట్ హోల్డర్లు ప్రయాణం చేయవచ్చు....
Featured బిగ్ స్టోరీ

సీఎం..గడ్కరీ మధ్య కేశినేని కొత్త ఫిట్టింగ్..!! జగన్ ఏం చేస్తారు..!!?

DEVELOPING STORY
మంత్రుల పనిని ప్రతిపక్ష ఎంపీ చేసేసారు.. రాజకీయ ఎత్తుగడా.. వ్యక్తగత ప్రచారం కోసమా.. కేంద్రంతో ముఖ్యమంత్రి జగన్ సత్సంబంధాలు కోరుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధానికి ప్రధానితో పాటుగా కేంద్ర ప్రముఖులను ఆహ్వానించాలని ఇప్పటికే డిసైడ్...
న్యూస్

‘కరోనా సంక్షోభం నుండి బయటపడాలంటే ప్రజల చేతికి డబ్భులు చేరాలి’

sharma somaraju
న్యూఢిల్లీ : కరోనా లాక్ డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి కేంద్రం డబ్బు చేర్చాలని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో పేదల జీవితాలు మరింత...
టాప్ స్టోరీస్

కేంద్రం మరో బాంబు…!

sharma somaraju
ఒకే దేశం.. ఒకే టారిఫ్‌. ఒకే వ్యవస్థ పేరుతో ఏకీకృత విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న విద్యుత్ సవరణ చట్టం 2020 వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ‘పవర్’ కట్ అవుతుందా?, వినియోగదారులపై...
న్యూస్

డాక్టర్లపై దాడి చేస్తే నో బెయిల్

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఇకపై దేశంలో ఎక్కడైనా వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేయనున్నారు. నేర తీవ్రత ఆధారంగా ఆరు నెలల నుండి ఏడేళ్ల వరకు...
రాజ‌కీయాలు

’17న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు’

sharma somaraju
అమరావతి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గత అయిదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ...
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ యేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారక ముందే హడావుడిగా ముఖ్యమంత్రి వై ఎస్ జన్మోహన...
టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
రాజ‌కీయాలు

‘ఆ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు’

sharma somaraju
అమరావతి : రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మరో సారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై...
టాప్ స్టోరీస్

కేరళలో మరో కరోనా కేసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రాణాంతక కరోనా వైరస్‌ కేసు మరొకటి భారత్‌లో వెలుగులోకి వచ్చింది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని...
రాజ‌కీయాలు

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో...
టాప్ స్టోరీస్

కేంద్రం చేతిలో ఏపి కౌన్సిల్ భవితవ్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భవితవ్యం కేంద్రం చేతికి వెళ్లడంతో అక్కడ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మండలిని రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి...
టాప్ స్టోరీస్

‘ఏపి కౌన్సిల్ రద్దుకు కేంద్రం అడ్డు చెప్పదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత త్వరగా జరగదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలి రద్దు చేయాలన్నా, పునరుద్దరించాలన్నా చాలా తతంగం ఉంటుందనీ, ఏపి శాసనమండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కేంద్రానికి  పంపినా అంత తొందరగా రద్దు కాదనీ టిడిపి రాజ్యసభ...
న్యూస్

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్...
టాప్ స్టోరీస్

కేంద్రం జోక్యం చేసుకుంటుందా!?

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అన్నది రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతుల...
టాప్ స్టోరీస్

మూడు రాష్ట్రాలే మేలు కదూ!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులుగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు ప్రాంతాలుగా విడగొట్టే ఆలోచన చేస్తే మంచిదని మాజీ మంత్రి, సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి...
న్యూస్

సమాచార కమిషన్ల దుస్థితి

sharma somaraju
న్యూఢిల్లీ: సమాచార కమిషనర్‌ల నియామకం విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నాలుగు వారాల్లో నియామక పక్రియపై తీసుకున్న చర్యల నివేదిక ఇవ్వాలని...
టాప్ స్టోరీస్

వెండి సంతర్పణ అవసరమా సిఎం గారూ!

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బిజెపి నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేల విడిచి సాము చేస్తున్నారనీ, అందుకే తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందనీ...
రాజ‌కీయాలు

ప్రాజెక్టులు ఆపితే అభివృద్ధి ఎలాసాధ్యం?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టులు ఆపుకొంటూ పోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ప్రభుత్వం మిగిలిందని చెబుతున్న సొమ్ము నీకది –...
టాప్ స్టోరీస్

కేంద్రం మాట వింటాము కానీ… !

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఏ) విషయంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తామని చెబుతూనే తాము అనుకున్న దారి నుండి పక్కకు వెళ్లే ప్రశ్నలేదని సూచిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి...
న్యూస్

‘రాష్ట్రంలో తిరగలేరు జాగ్రత్త’

sharma somaraju
కడప: విభజన హామీలను అమలు చేసే విధంగా రాష్ట్ర బిజెపి నేతలు ప్రధాని మోదిపై ఒత్తిడి తీసుకురావాలనీ లేకుంటే ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో తిరగలేరంటూ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి హెచ్చరించారు. కడప కాంగ్రెస్...
న్యూస్

మైనింగ్ లో అక్రమాలు నిరోధించాలి

sarath
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో 350 కి...
టాప్ స్టోరీస్ న్యూస్

అలోక్ వర్మపై కేంద్రం గురి?

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ అలోక్ వర్మపై శాఖాపరమైన విచారణ జరిగే అవకాశం ఉంది. సిబిఐ డైరక్టర్‌ పదవి నుంచి ఆయనను హైపవర్ కమిటీ తొలగించిన తర్వాత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘వివాదంలోని లేని అయోధ్య భూమి అప్పగించాలి’

sharma somaraju
ఢిల్లీ, జనవరి 29: అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కేంద్రం మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వివాదంలో లేని 67 ఎకరాల భూమిని రామజన్మభూమి (టస్ట్) న్యాస్‌కు అప్పగించాలని కోరింది. 2.7...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఈబిసి కోటాపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 25: ఈబిసి రిజర్వేషన్‌ల చట్టంపై స్టే (మధ్యంతర ఉత్తర్వులు) ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన అర్థ కుంభమేళా

sharma somaraju
ప్రయాగ్‌రాజ్, జనవరి 15 : ఉత్తర ప్రధేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో అర్ధ కుంభమేళా మకర సంక్రాంతి పర్వదినం రోజు మంగళవారం ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 5.15 గంటలకు మొదటి రాజయోగ స్నానాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది...
టాప్ స్టోరీస్ న్యూస్

పేదలకు, రైతులకు నేరుగా డబ్బు! కేంద్రం ఆలోచన?

Siva Prasad
రానున్న ఎన్నికలలో విజయం సంపాదించి పెట్టే జనాకర్షక పధకాల కోసం వెదుకుతున్న మోదీ ప్రభుత్వం సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం- యుబిఐ) పధకం ద్వారా పేదలకు నేరుగా డబ్బు ఇచ్చే ఆలోచన...