ఢిల్లీలో అధికారాలను వదులుకోవడానికి కేంద్రం సిద్దంగా లేదుగా..! మళ్లీ సుప్రీం చెంతకు పంచాయతీ
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి పెత్తనం ఉండాలన్న అంశంపై గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ, ఆప్ సర్కార్ మధ్య జరుగుతున్న పోరుపై ఇటీవలే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది....