తెలంగాణలో సంచలనం !సీఎం సన్నిహిత మంత్రిపైనే భూకబ్జా కేసు నమోదు!!
తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు కావడం సంచలనం రేపింది.మంత్రితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి, మరో ఐదుగురు అనుచరులపైనా దుండిగల్ పోలీసులు కేసు నమోదు...