ఏపి మండలి చైర్మన్ షరీఫ్కి కరోనా
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సామాన్యులను మొదలుకుని ప్రజా ప్రతినిధులు, సెలబ్రీటీలు ఎవరినీ ఒదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా ప్రముఖులు కూడా...