అసెంబ్లీ జరిగే సమయంలో మీడియా విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సోమవారం బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ జరిగేది అనే దాని విషయంలో క్లారిటీ రానుంది. ప్రతిపక్ష...