అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్ర సంప్రదాయాల ప్రకారం ఏపి శాసనమండలి రద్దు బిల్లు నేరుగా చట్టసభలకు వెళ్లకపోవచ్చని విజయవాడ ఎంపి కేశినేని నాని అన్నారు. మండలి ఉండాలా వద్దా అనేది స్టాండింగ్ కమిటీ...