AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్..! మాన్సాస్ ట్రస్ట్ జీవో కొట్టివేత..!!
AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో సారి షాక్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయనగరం జిల్లా మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ల చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ...