(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత నాయకుడు, పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్ టిడిపికి గుడ్ బై చెప్పి...
అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగులకతప్పదనిపిస్తోంది. ఆ జిల్లాకి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులుతో పాటు మరి కొందరు నేతలు టిడిపిని వీడి వైసిపిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది....
కాకినాడ, ఎప్రిల్ 1: కాకినాడ పార్లమెంట్ సీటు పరిధిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నప్పటికీ ప్రధానమైన...
అమరవాతి, ఫిబ్రవరి 24 : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ నేడు టిడిపిలో చేరబోతున్నారు. పార్టీలో చేరికపై ఇప్పటికే ప్రకటన చేసిన కిషోర్ చంద్రదేవ్ ఆదివారం...