ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ గత సార్వత్రిక ఎన్నికలలో ఏపీ లో హడావిడి చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ నుండి పోటీచేసిన కె ఏ పాల్...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుపతి ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆలయాలలో విగ్రహాల ధ్వంసం వంటి ఘటన ల చుట్టూ ప్రతిపక్ష అధికార పార్టీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. చాలావరకూ ఆలయాలలో విగ్రహాల...
విశాఖ జిల్లాలో టీడీపీ హయాంలో అక్రమాలకు గురైన భవనాలను, స్థలాలను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తూ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో విశాఖపట్టణంలో టిడిపి పార్టీకి చెందిన నాయకులు గజగజలాడుతున్న సంగతి...