PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేట లో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ...
JP Nadda: టీడీపీతో పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా సుదీర్ఘ చర్చలు...
BJP TDP Alliance: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో గురువారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లతో చర్చలు జరిపారు....
Chandrababu: స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు తరపున న్యాయవాదులు రెండు పిటిషన్ లు దాఖలు చేశారు....
TDP: తెలుగుదేశం పార్టీలో ఓ వింత పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తామని పలు సందర్భాల్లో నారా లోకేష్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తనతో సన్నిహితంగా కొనసాగుతున్న కొందరు...
చందబాబు, పవన్, పురందేశ్వరి కలిసి బీజేపీతో కలిసేందుకు పైరవీలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చివరకు రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారని అన్నారు. టీడీపీకి...
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుడుగా టీడీపీ...
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవేళ నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యదీవెన తీసుకువచ్చామని అన్నారు. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం...
Vijayasai Reddy: ఏపిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీలో సమూల మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం నిషేదం చేస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన...
Lokesh Yuvagalam Padayatra: రాష్ట్రంలో వైసీపీ గాలిలోనూ ముగ్గురు నేతలు ఎంపీలుగా గెలిచారు. విజయవాడ నుండి కేశినేని నాని, గుంటూరు నుండి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుండి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు.వైసీపీ...
Gannavaram: కేడీసీసీ మాజీ చైర్మన్, గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలో...
ఏపీలో ముందస్తు ఎన్నికలకు అస్కారమే లేదు.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.. అని ఇటీవల కాలం వరకూ స్పష్టం చేస్తూ వచ్చిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి .....
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దగ్గుబాటి పురందరీశ్వరి వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి అమర్నాధ్ పురందరీశ్వరి వైఖరి పై విమర్శలు...
Sajjala Rama Krishna Reddy: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన కృష్ణాయపాలెంలో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద...
సీఎం జగన్మోహనరెడ్డిని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారన్న సంగతి వారు తెలుసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు....
Janasena: ఏపీలో బీజేపీ, జనసేన పేరుకు మిత్ర పక్షాలే. కానీ అధికారికంగా ఒక్క కార్యక్రమం కూడా ఉమ్మడిగా పాల్గొన్నది లేదు. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత వెంటనే జనసేన అధినేత పవన్...
యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం అమలు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. టీడీపీ...
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు సీఎం జగన్. ఆ రాత్రి...
ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క యువగళం పేరుతో నారా లోకేష్, వారాహి యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనాల్లో తిరుగుతూ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు...
Vijaya Sai: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ మధ్య కాలంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. టీడీపీపై విమర్శల ట్వీట్ లు చేస్తున్నారు. అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ను ఎన్నికలకు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నిన్న రాత్రి కాకినాడ సభలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై...
TDP: సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన సంగతి తెలిసిందే. కన్నాను నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమిస్తూ నిన్న పార్టీ అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్నాయుడు...
AP CM YS Jagan: ఇటీవల టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి మొదటి మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో పై ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు...
Sattenapalli TDP: దివంగత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబానికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జిగా ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నేత,...
ముఖ్యమంత్రి కుమారుడుగా, మంత్రిగా అధికారాన్ని అనుభవిస్తూ కూడా గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ...
NTR Centenary Celebrations: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల కార్యక్రమం కూకట్ పల్లిలోని కైతలాపూర్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Pawan Kalyan CBN: ఏపి రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి సమావేశమైయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు,...
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న గన్నవరం పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా.. అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...
ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని మరో సారి స్పష్టం చేస్తూ కీలక కామెంట్స్ చేశారు ప్రభుత్వ సలహాదారు...
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం (టీడీపీ) పార్టీ నిర్వీర్యమవుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలిచినప్పటికీ కెసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో సారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు...
ఏపి రాజధాని అమరావతి అంశంపై నిన్న సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇవ్వడం తెలిసిందే. దీంతో అమరావతి అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర...
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హార్ట్ అటాక్ తో అస్వస్థతకు గురైయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే...
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వచ్చిన సినీ నటుడు నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పం మసీదులో ప్రార్ధనలు అనంతరం బయటకు వస్తున్న...
TDP Janasena: ఏపీ లో రాజకీయ పరిస్థితులు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం, ఇటీవల చంద్రబాబుతో పవన్...
RK Roja: నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై సినీ నటి, మంత్రి ఆర్కే రోజా సంచలన కామెంట్స్ చేశారు. బాలకృష్ణ గారు చాలా సరదాగా, యాక్టివ్ గా ఉంటారనీ, ఆయన ఏదైనా షో...
టీడీపీ అధినేత చంద్రబాబుతో నిన్న హైదరాబాద్ లో జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కావడంపై వైసీపీ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. మంత్రులు, వైసీపీ నేతలు వారి భేటీపై...
టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శనాత్మక కథనాలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనను వివరిస్తూ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా సత్తెనపల్లిలో నిర్వహించిన సభలో మంత్రి అంబటి రాంబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. తనపైన పవన్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చేసిన తీవ్ర స్థాయి విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ వాడిన భాషలోనే పేర్ని నాని...
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరో సారి విరుచుకుపడ్డారు. వీరి నాటకాలు ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారనీ, ప్రజలను రెచ్చగొట్టేందుకు అమరావతి...
ఎన్ఆర్ఐలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీకి ఎన్ఆర్ఐ విభాగం అనేది ఒకటి ఉంటుంది. వీళ్లు ఆ పార్టీకి తెరవెనుక వ్యూహాల విషయంలో గానీ, తెరవెనుక సహకారం, వనరుల సహకారం,...
ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే .అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో...
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఇన్నే అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడంపై ఏపి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని...
కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జి జరిగింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత లకు దారి తీసింది. కుప్పంలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు....
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. అజాదీ కా అమృత్...
పోలవరం.. ఏపీలో రాజకీయానికి వరం. ఓటర్లకు శాపం.. ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు వరద రాజకీయం జరుగుతుంది.. ముంపు గ్రామాల మొర తీరడం లేదు.. ఇది ఇప్పుడే కొత్త కాదు.. గత ప్రభుత్వాల హయాంలో...