బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఇదే అంటూ బాబు మరో లేఖ
తెలుగుదేశం పార్టీ అధినేత.. మాజీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…. ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అని చెప్పి బడుగు, బలహీన వర్గాల దగ్గర నుండి స్థలాలను లాక్కుందని… అలాగే లోతట్టు...