దసరా రోజున విశాఖలో రాజధాని శంకుస్థాపన…!! మోదీ రాక ఫిక్స్…!!
నాడు విజయ దశమని నాడే అమారావతిలో భూమిపూజ అన్నింటికీ..అందరికీ అదే సమాధానంగా… ఏపీ మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు...