NewsOrbit

Tag : chandra babu

న్యూస్

ముగిసిన బాబు విదేశీ పర్యటన

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం తెల్లవారుఝామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వైద్య పరీక్షల కోసం...
న్యూస్

‘విధ్వంస రాజకీయాలకు అద్యుడు ఆయనే’

sharma somaraju
అమరావతి: హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేననీ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తరువాత జిల్లాలకు ఫోన్‌లు...
రాజ‌కీయాలు

పిఎసి చైర్మన్‌గా పయ్యావుల కేశవ్

sharma somaraju
అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటీ (పిఏసి) చైర్మన్‌గా ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. పిఏసి చైర్మన్ పదవికి ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని ఎంపిక...
టాప్ స్టోరీస్

మొన్న ప్రపంచబ్యాంక్.. నేడు ఎఐఐబి రుణం రద్దు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రుణం ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ రద్దు చేసి వారం తిరగకముందే మరో బ్యాంక్ అదే దారి పట్టింది. అమరావతికి 20 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలనుకున్న ఏసియన్...
రాజ‌కీయాలు

‘హామీలను గుర్తు చేస్తే అసహనమా!’

sharma somaraju
అమరావతి: ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అధికారపక్లంలో అసహనం బాగా పెరిగిపోతోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. ముగ్గురు టిడిపి సభ్యులను శాసనసభ బడ్జెట్ సమావేశాల నుండి మంగళవారం సస్పెండ్ చేసిన అనంతరం సభలో...
టాప్ స్టోరీస్

‘అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు’

sharma somaraju
అమరావతి: అమరావతిపై వైసిపి రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం సాయంత్రం మంగళగిరి హాపీ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానం పంపినా...
న్యూస్

‘బాబు మైండ్ దెబ్బతిందా?’

sharma somaraju
అమరావతి: అధికారం పోయిన తరువాత చంద్రబాబుకు మైండ్ దెబ్బతిన్నట్లు మాట్లాడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా నది కరకట్ట విషయంలో చంద్రబాబు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానిపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి...
టాప్ స్టోరీస్

కరకట్ట..కొట్లాట!

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల వ్యవహారం గురువారం శాసనసభలో రభసకు దారి తీసింది. సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ తాను అడిగానన్న ఒక్క కారణంతో ప్రజావేదికను కూల్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు...
టాప్ స్టోరీస్

‘పిపిఎల సమీక్ష సరికాదు’

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిజాలు వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి హాపిరిసార్ట్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ,...
న్యూస్

‘అంచనాలు పెంచి దోచుకున్నారు’

sharma somaraju
అమరావతి: జలవనరుల శాఖలో భారీగా అవినీతి జరిగిందని ఏపి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు...
రాజ‌కీయాలు

‘నేనెవరికీ భయపడను’

sharma somaraju
అమరావతి: నన్ను భయపెట్టే వారు ఈ సభలో ఎవరూ లేరు, ఒక వేళ భయపెట్టినా భయపడను అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సందర్భంలో కాపు కార్పోరేషన్‌కు...
రాజ‌కీయాలు

‘ఆ ఆరోపణలు అర్థరహితం’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసిపి సభ్యుల విమర్శలను మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులు అన్నీ దుబారాగా...
టాప్ స్టోరీస్

‘త్వరలో టిడిపి ఖాళీ’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందనీ బిజెపి జాతీయ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన...
రాజ‌కీయాలు

ముహూర్తం ఫిక్స్ : చేరేది ఎవరో సస్పెన్స్

sharma somaraju
అమరావతి: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆపరేషన్ ఆకర్ష్ బాంబు పేల్చారు. రేపు భారీగా చేరికలు ఉంటాయని ప్రకటించారు. ఎవరెవరు చేరనున్నారో తెలియాల్సి ఉంది. విజయవాడ బిజెపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన...
టాప్ స్టోరీస్

‘తొలి రోజే వేడిగా వాడిగా!’

sharma somaraju
అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజే సభ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యలు ప్రస్తావనకు వచ్చినపుడు, గత ప్రభుత్వం పాలనను ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. దానివల్లనే నేటికీ...
రాజ‌కీయాలు

అసెంబ్లీ సన్నివేశాలపై వర్మ సెటైర్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రముఖ హాస్య నటుడు  బ్రహానందంతో పోలుస్తూ వ్యంగంగా చలోక్తి విసిరారు. అసెంబ్లీలో ప్రతిపక్ష...
టాప్ స్టోరీస్

ఇప్పడు బానే ఉంటుంది: చెడితేనే ఇబ్బందులు

sharma somaraju
అమరావతి: కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపి, తెలంగాణలు భారత్, పాక్‌ మాదిరిగా మారతాయని గతంలో జగన్ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ, ఇప్పుడు జగన్ ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఎపి అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘అంబికకు న్యాయం చేయాలనే’

sharma somaraju
అమరావతి: విలువల గురించి మాట్లాడే చంద్రబాబు తక్షణం టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసిపి నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. బలరాం ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఎన్నికల ముందు నగదు బదలీ పథకాలపై నోటీసు

sharma somaraju
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన ప్రభుత్వ పథకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ, బెంగాల్,...
టాప్ స్టోరీస్

మకాం మార్పుకు సిద్దమైన బాబు

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై గల అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన మకాం మార్చుకోవాలని యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన జగన్...
టాప్ స్టోరీస్

ఆ వర్గం ఎందుకు దూరంగా ఉంది?  

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో బుధవారం జరిగిన ముఖ్యనేతల అత్యవసర సమావేశానికి పలువురు కాపు సామాజిక వర్గ నేతలు గైరు హజరయ్యారు. తోట త్రిమూర్తులతో పాటు  జ్యోతుల నెహ్రూ, బూర్లగడ్డ వేదవ్యాస్, పంచకర్ల...
టాప్ స్టోరీస్

మమత డుమ్మా…మరి చంద్రబాబు!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక దేశం ఒకే ఎన్నిక అన్న ఎజెండాపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహిస్తున్న సమావేశం కనీసం కొన్ని రాజకీయ పక్షాలను ఇబ్బందిలోకి నెట్టింది. మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న...
టాప్ స్టోరీస్

కెసిఆర్ మరి ఇప్పుడేమంటారో!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. మెజారిటీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా విభజన జరిగింది.. రెవిన్యూ తెచ్చిపెట్టే రాజధాని హైదరాబాద్ విభజన కోరుకున్న తెలంగాణకు వెళ్లింది. నవ్యాంధ్రకు తీరని నష్టం మిగిల్చారు. విభజన శాస్త్రీయంగా...
టాప్ స్టోరీస్

‘మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఇక’?

Siva Prasad
అమరావతి: ఎన్నికల షాక్ నుండి తేరుకోకముందే చంద్రబాబు మరో యు టర్న్ తీసుకున్నారంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, టిడిపి వర్గీయులనూ విమర్శించారు. ‘ఇకపై చంద్రబాబు కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

ఎంకి పెళ్లి.. సుబ్బి చావు..!

Siva Prasad
శాసనసభలో మంచి సంప్రదాాయాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయసంకల్పం  పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇబ్బందికరంగా...
టాప్ స్టోరీస్

విజయగర్వంతో సభలోకి..!

Siva Prasad
అమరావతి: వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులపై చర్య లేనందుకు నిరసనగా రెండేళ్ల క్రితం శాసనసభను బహిష్కరించిన ఆనాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విజయగర్వంతో అదే శాసనసభలోకి సభానాయకుడిగా అడుగుపెట్టారు. 2014లో 67...
టాప్ స్టోరీస్

మోదీ మళ్లీ హామీ ఇచ్చారు!

Siva Prasad
తిరుపతి: దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేంద్రంలో ప్రజలు...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ప్రజావేదిక కేటాయిస్తారా!?

Siva Prasad
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలు గాడిలో పడ్డారు. శాసనసభ ఎన్నికలలో పరాభవం లాంటి పరాజయం తర్వాత టిడిపి భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని...
టాప్ స్టోరీస్

‘అవినీతికి ఇక తావు లేదు’!

Siva Prasad
అమరావతి: టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాణస్వీకారం అనంతరం వేదిక నుండే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్ తన ప్రభుత్వంలో...
టాప్ స్టోరీస్

‘బాబుకు దేవుడు అవే మిగిల్చాడు’!

sharma somaraju
అమరావతి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని పార్టీ శ్రేణులకు వైసిపి శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు నిచ్చారు. శాసనసభాపక్ష నేతగా ఎకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సభ్యులకు ధన్యవాదాలు...
టాప్ స్టోరీస్

తుపానుపై ఐవైఆర్ రాజకీయం!

sharma somaraju
అమరావతి : రాజకీయ నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించినప్పటి నుండి సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు పరిపాలనపై, ఆయనపై విమర్శలు...
సెటైర్ కార్నర్

చంద్రబాబుకు బీజేపీ మద్దతు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) ఢిల్లీ: దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈవీఎంల రగడపై బీజేపీ స్పందించింది. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేమి కారణంగానే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది. అసలు ఈవీఎంలు ఎలా...
టాప్ స్టోరీస్

‘మరో సారి సుప్రీంని ఆశ్రయిస్తాం’

sharma somaraju
ఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం కాపాడలేకపోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇవిఎం లోపాలను, వివి ప్యాట్‌ల లెక్కింపు, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై ఆదివారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో ప్రతిపక్షాల సమావేశం...
న్యూస్

నాడు ఈవిఎంలతో గెలవలేదా బాబూ!

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ    పోలింగ్‌ శాతం పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను...
టాప్ స్టోరీస్

మొరాయిస్తున్న ఇవిఎంలు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 11: రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా దాదాపు 30శాతం పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలు మోరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు....
న్యూస్

బాబుకు స్వామిజీ ఆశీస్సులు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 4:  శ్రీశైలంలోని భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కైలాసగిరి స్వామీజీ గురువారం రాత్రి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును కలిసి ఆశీర్వదించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యాలన్నీ నెరవేరాలని స్వామిజీ ...
టాప్ స్టోరీస్

‘వారి చూపు మావైపే’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో దళితులు, ముస్లింలు జనసేన కూటమివైపే చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ దళితులు, ముస్లింలు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి...
టాప్ స్టోరీస్

 ‘నా కష్టానికి కూలీ ఇవ్వండి’

sharma somaraju
కాకినాడ, మార్చి 17: ‘రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం రాత్రీపగలు తేడా లేకుండా పని చేశా, ఇప్పుడు నా కష్టానికి కూలి అడిగేందుకు మీ ముందుకు వచ్చా, మీ ఓటుతో 150 పైగా...
టాప్ స్టోరీస్

‘టిడిపి గెలుపు చారిత్రక అవసరం’

sharma somaraju
తిరుపతి, మార్చి 16: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరమని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం...
టాప్ స్టోరీస్

వివేకా హత్య…ఎవరి కుట్ర!?

Siva Prasad
  కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లు తయారయింది రాష్ట్రంలో పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి దారుణ హత్యపై అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల  ముందు...
టాప్ స్టోరీస్

టిడిపి తొలి జాబితా@126

sharma somaraju
అమరావతి, మార్చి 14: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రి 11గంటలకు 126మందితో అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల చేశారు. అభ్యర్ధుల వివరాలు. . . నరసన్న పేట- రమణమూర్తి, ఆముదాలవలస- కూన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

యుద్ధమేఘాలపై విపక్షాల భేటిలో చర్చ

sharma somaraju
(Photos:courtesy by ANI ఢిల్లీ, ఫిబ్రవరి 27: పార్లమెంట్ లైబ్రరీ హాలులో బిజెపియేతర పక్షాలు భేటీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పుల్వామా ఉగ్రదాడి, వాయుసేన దాడులు తదితర విషయాలతో...
టాప్ స్టోరీస్ న్యూస్

పచ్చ కండువా కప్పుకుంటున్న కిషోర్ చంద్రదేవ్

sharma somaraju
అమరవాతి, ఫిబ్రవరి 24 : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ నేడు టిడిపిలో చేరబోతున్నారు. పార్టీలో చేరికపై ఇప్పటికే ప్రకటన చేసిన కిషోర్ చంద్రదేవ్ ఆదివారం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అప్పుడు అఖండ స్వాగతం..ఇప్పుడు అవమానం!

Siva Prasad
మూడున్నర సంవత్సరాల క్రితం రాజధాని అమరావతి నగరం శంఖుస్థాపనకు వచ్చిపుడు ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంత అవమానించాలో అంత అవమానించింది. ప్రధాని హోదాలో రెండవ సారి రాష్ట్రానికి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కెఎ పాల్ కు అంత సీనుందా?

Siva Prasad
కెఎ పాల్ హడావుడి మళ్లీ పతాక స్థాయికి చేరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని కెఎ పాల్ మీడియా సాక్షిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అమిత్ షా సవాళ్లకు అందరూ షాక్!

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా సద్దుమణిగిన టీడీపీ-బిజెపిల మాటల యుద్దం మళ్లీ రాజుకుంది. ఎపిలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటన తో మళ్లీ ఈ రెండు పార్టీలు పరస్పరం మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నాయి....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు సంక్షేమ బాణాలు నాటుకున్నాయా?

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే హడావుడి…వృద్దులు,మహిళలు,వికలాంగులు, డ్వాక్రా మహిళలు రోడ్లపై గుంపులు గుంపులుగా తరలి వెళుతుండటమో…తిరిగి వస్తుండటమో ఇవే దృశ్యాలు. గత కొన్ని రోజులుగా ఏ ఊళ్లో చూసినా ఈ సీన్లే...
టాప్ స్టోరీస్ న్యూస్

మోహరిస్తున్న ప్రతిపక్షాలు!

Siva Prasad
  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పరిణామాలు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని సమకూర్చాయి. మమతాదీదీకి సంఘీభంవంగా ప్రతిపక్ష నేతలందరూ మోహరిస్తున్నారు. మరోపక్క కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ కోల్‌కతా...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

చంద్రబాబు సంక్షేమ ‘పథకం’ ఫలిస్తుందా?

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపికి సిఎం కంటే సిఈవో అని పిలిపించుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారనేది ఆయన వ్యవహార శైలి తెలిసిన వారందరికీ సుపరిచితమే. అయితే అలాంటి చంద్రబాబు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎపి బిజెపి నేతల ధైర్యం ఏమిటి!?

Siva Prasad
ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో చివరిదైన 2019 బడ్జెట్ లో సైతం మరోసారి ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయమే జరిగింది. ఇలా బడ్జెట్ల లోనే కాకుండా అన్నిరకాల నిధుల కేటాయింపుల్లో కొత్త రాష్ట్రానికి ఏమాత్రం...