ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు గురి చేసిందంటూ అటు వైసీపీ, ఇటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుండగా, ఆ వాదనలకు బలం చేకూర్చేలా...
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు చేయలేని పనిని ఆయన అనుభవం అంత లేని వయసు నాయకుడు జగన్ చేసి చూపించారు. ఇది ఆయన తెగింపునకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ తరపున...
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆ పార్టీలోని కొందరు నాయకులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో బిజీగా ఉన్నారు. తన సినీ కేరీర్ వదులుకుని రాజకీయాల్లోకి...
అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, టిడ్కోలో, చివరకు అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా గత చంద్రబాబు పాలనలో బారీగా దోపిడీ జరిగిందని, సబ్ కాంట్రాక్ట్ ల పేరుతో బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించి మరీ...
MLA Quota MLC Election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఏపి అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా బలం లేకపోవడంతో...
ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు వైసీపీ తన...
తెలుగు రాష్ట్రాల్లో శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
Harirama Jogaiah Letter: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కాంకి సంబంధించి సోమవారం అసెంబ్లీ సమావేశాలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా అర్థవంతమైన...
Balakrishna: నందమూరి తారకరత్న గత నెలలో తుది శ్వాస విడవటం తెలిసిందే. 39 సంవత్సరాల వయసులోనే గుండెపోటు మరణంతో మరణించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లోకేష్ పాదయాత్ర మొట్టమొదటి రోజు తారకరత్నకి గుండెపోటు...
ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వల్ప ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా...
Breaking: సీబీఐ మాజీ డైరెక్టర్ కె విజయ రామారావు మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎల్లుండి హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్...
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండి టీడీపీ – జనసేన మధ్య పొత్తులపై ఊహాగానాలు వస్తు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ...
Political Survey: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో వైసీపీ హవా కొనసాగుతోంది. ఈ జిల్లాలో చంద్రబాబు కంటే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని అభిమానించే వారే ఎక్కువ అని...
రాష్ట్ర విభజన అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదనీ దీని వల్ల...
టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్షాలపై మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. కడుపు మంటకు,...
నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రపై మంత్రి ఆర్కె రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో లోకేష్ బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఎర్రగడ్డ నుండి పారిపోయి వచ్చాడా.. వీడితో ఉంటే...
జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి నారా లోకేష్ అహ్వానించడంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తన దైన శైలిలో స్పందిస్తూ చంద్రబాబు, లోకేష్ ల తీరును విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గన్నవరం పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. రిమాండ్ లో ఉన్న బీసీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అన్ని విధాలుగా...
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో మారు ఇవేళ సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. గతంలో ఒక...
ఏపి నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆయనతో ప్రమాణం...
ఏపి నూతన గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవేళ రాజ్ భవన్ లో...
మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం (టీడీపీ)లో చేరారు. గుంటూరులోని తన నివాసం నుండి పెద్ద సంఖ్యలో అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు...
సికింద్రాబాద్ కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) మృతిపై తెలంగాణ సీఎం కేసిఆర్ సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన...
టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న గత 23 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్...
AP Politics: వైసీపీలో ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని చంద్రబాబు టీడీపీలో...
సినీ నటుడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పారాడి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న భౌతిక...
టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మంత్రులు ఫైర్ అయ్యారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైనే సభ పెట్టేందుకు ప్రయత్నం చేశారనీ, ఈ క్రమంలో పోలీసులు ఎంత చెప్పినా...
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ కి వాహనాలు నిలుపుదల చేసి అడ్డంకులు సృష్టించడంతో...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు....
టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు ఇవేళ సామర్లకోట నుండి అనపర్తి వరకూ రోడ్ షో నిర్వహించి అనపర్తిలో...
ఏపిలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. బుధవారం...
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా లోని బురుగుపూడి లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్...
ఏపిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 50 నుండి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు...
Tarakaratna: సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ను తాజాగా విడుదల చేశాయి. తారకరత్న...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ పై పవన్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ నేతలు కౌంటర్ లు...
AP Politics: ఏపి రాజకీయ వర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తుల అంశం హాట్ టాపిక్ గా ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక...
Unstoppable 2: దేశంలో అన్ని టాకీ షోలలో “అన్ స్టాపబుల్” నెంబర్ వన్ స్థానంలో నిలవడం తెలిసిందే. ఫస్ట్ టైం బాలకృష్ణ హోస్ట్ గా ఈ షో ద్వారా తనలో ఉన్న మరో కోణన్నీ...
Unstoppable 2: “ఆహా” ఓటిటి ప్లాట్ ఫామ్ లో “అన్ స్టాపబుల్” టాకీ షో మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా ఈ షో ద్వారా అభిమానులను మరింతగా అలరిస్తున్నారు. సినిమాలలో...
Unstoppable 2: ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ బిగ్గెస్ట్ టాకీ షో “అన్ స్టాపబుల్”. ఈ షో స్టార్ట్ అయి ఏడాదిలోనే దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీనికి ప్రధాన కారణం హోస్ట్...
Pawan Kalyan: రాష్ట్రంలో జనసేన – టీడీపీ పొత్తుపై చాలా రోజులుగా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాటే పడుతున్నారనీ వైసీపీ చాలా కాలం నుండి విమర్శిస్తూనే ఉంది. వైసీపీ వ్యతిరేక...
పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా ఆ భేటీపై స్పందిస్తూ చేసిన...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం రాయలసీమలోని ఓ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తన సీటు త్యాగం చేయడానికి సిద్దం అంటూ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్...
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపిలో తాజా రాజకీయ పరిణామాలపై వీరు ఇరువురు దాదాపు రెండు గంటలకు పైగా చర్చించారు.పార్టీల పొత్తుల అంశంపై క్లారిటీ...
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఘటనల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రహదారులపై...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ గ్రామాల్లో...
ఏపిలో జగన్ సర్కార్ తీసుకువచ్చిన తాజా జీవో పై తీవ్ర దుమారం రేగుతోంది. కేంద్ర, రాష్ట్ర రహదారులు, పంచాయతీ రహదారులపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు అంటూ ప్రభుత్వం ఈ నెల 2వ...
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటక సరిహద్దు పెద్దురుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షో, సభలకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు పోలీసులపై ఫైర్ అయ్యారు....
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షెడ్యుల్ ప్రకారం ఈ రోజు నుండి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అయితే రోడ్లపై సభలు,...
YSRCP Internal: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల కాలంలో వై నాట్ 175 అని పదేపదే చెబుతున్నారు. దాదాపుగా 86 శాతం మందికిపైగా సంక్షేమ పథకాలను అందించాం, ఎన్నికల సమయంలో ఇచ్చిన...