YSRCP: 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి మేనిఫెస్టోని తన చేతిలో పట్టుకుని చూపుతూ చంద్రబాబు కూటమిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు...
ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నాలుగో దశలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఏపీ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు.. ఒకేసారి జరుగుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ నామినేషన్ల పర్వం.....
ఎటు చూసినా.. సర్వేలు వస్తున్నాయి. రోజుకు రెండు చొప్పున కూడా సర్వేలు దంచికొడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో కీన్ అబ్జర్వేషన్ చేసుకుని మరీ.. ఈ సర్వేలు వండి వారుస్తున్నారు. కొన్ని కొన్ని సర్వేలు.. పైపైనే రిజల్ట్...
Chandrababu: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ...
TDP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టెక్కలి నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్...
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు గాజువాక లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంత మంది ఆకతాయిలు చంద్రబాబుపై...
ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. దాదాపు అన్ని పార్టీల్లోనూ సీట్ల సర్దు బాటు పూర్తికావడం(కొన్ని తప్ప)తో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీల నాయకులు.. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వీరితోపాటు.. ఇప్పుడు...
కీలకమైన ఎన్నికలు. అధికారంలోకి వచ్చి తీరాలన్న కసి. అంతకు మించిన లక్ష్యం. ఇప్పుడు అధికారం దక్కక పోతే.. మరో ఐదేళ్లపాటు వేచి చూడక తప్పనిపరిస్థితి. ఇలాంటి కీలక సమయంలో ఏ ఒక్కసీటు కూడా.. ప్రాణ...
Chandrababu: జగన్ అధికారాన్ని దించేందుకే మూడు పార్టీలు కలిశాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్...
టీడీపీకి బద్ధ శత్రువులు ఎవరు? అంటే ఠక్కున వచ్చే సమాధానం సీఎం జగన్ అనే! కానీ, చంద్రబాబు కు ఈయనను మించిన శత్రువులు ఇద్దరు ఉన్నారు. వారే.. గుడివాడ ఎమ్మెల్యే కొడలి నాని, గన్నవరం...
Chandrababu Pawan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ కలిసి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోదావరి జిల్లాల్లో వారు పర్యటించనున్నారు. ఇద్దరూ కలిసి రెండు నియోజకవర్గాల్లో నేడు ప్రచారాన్ని...
ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసలే ఎన్నికల సమయం కూడా దీనికి తోడవడంతో మరింత కాక రేపుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల యుద్ధం రాటు దేలుతోంది. పార్టీల...
రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చా.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏదైనా అనేయొచ్చా.. అంటే.. ఎవ రైనా ఆచి తూచి మాట్లాడాలనే చెబుతారు. ఎవరైనా.. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడాలని అంటారు. ఈ విషయంలో టీడీపీ...
వచ్చేది ఏ ప్రభుత్వమో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంతకాలు ప్రకటిం చాయి. దీంతో ఈ రెండు సంతకాలపై జనంలో చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం...
Raghurama Krishna Raju: వైసీపీకి రాజీనామా చేసిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నరసాపురం లోక్ సభ స్థానం...
టీడీపీ నుంచి రెండు రోజుల కిందటే పార్టీ మారి.. జనసేన తీర్థం పుచ్చుకున్న సీనియర్ నాయకుడు, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టికెట్ కేటాయించారు. వాస్తవానికి...
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు తమ సేవలకు దూరమయ్యారు. దీంతో కీలకమైన పింఛన్ల పంపిణీ వ్యవహారం.. రాజకీయ దుమారం రేపింది. వలంటీర్లు ఆగిపోవడానికి.. చంద్రబాబు చేసిన పని కారణమని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు....
YSRCP: జరగబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు గెలవాలన్నదే మన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో డబుల్ సెంచరీ కొట్టేందుకు అంతా సిద్దమా అని...
ఇది నిజంగానే పెద్ద షాకింగ్ న్యూస్. తాజాగా ఏపీ లో ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఏపీ ఇంటిలిజెన్స్ వాళ్లు చేసిన సర్వేలో చాలా చిత్ర మైన ఫలితాలు వచ్చినట్టు ప్రచారం...
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో ఉన్న కీలక నియోజకవర్గం సత్యవేడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ...
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి అధికార పార్టీ అవకాశం కల్పించగా టీడీపీ కూటమి మాత్రం ఒక్కస్థానానికే పరిమితం చేసింది. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించగా కూటమిలో మాత్రం...
రాజకీయాల్లో ఇదొక చిత్రమైన వ్యవహారం. ప్రత్యర్థులను ఓడించాలనే కసితో ఉన్న టీడీపీ అధినేత చం ద్రబాబు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్లు.. అదే ప్రత్యర్థులకు వరాలుగా మారుతున్నాయి. అదే ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలో పొలిటికల్ కల్లోలం కనిపిస్తోంది. ఇక్కడ ఈ మూడు పార్టీలు సీట్లు కేటాయించాయే తప్ప ఇంకా సర్దుబాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా...
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు టికెట్ల కేటాయింపు పలు పార్టీల్లో గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే… ఈ వివాదాలు ఒకటి రెండు రోజుల్లోనే సమసి పోయాయి. కానీ, విజయవాడ...
టీడీపీకి సంబంధించి కొన్ని కొన్ని విషయాలను ఇప్పుడే సరిచేసుకుంటే.. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ గెలు పు తథ్యమని అంటున్నారు పరిశీలకులు.. రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం ఎస్సీ...
వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని బీజేపీ-జనసేన-టీడీపీలు నిర్ణయించు కున్నాయి. అధినేతల స్థాయిలో నాయకులు చేతులు కలిపారు. వేదికను కూడా పంచుకున్నారు. సీట్లు కూడా పంచేసుకున్నారు ఇంత వరకు బాగానే ఉంది....
అవును.. ఇప్పుడు కూటమి పార్టీలలో ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్లు పంచుకున్నా.. నాయకుల వ్యవహారం పార్టీలకు తలనొప్పులు తెచ్చింది. దీంతో జనసేన...
YSRCP Vs TDP: విశాఖ తీరంలో భారీగా మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాక దేశాన్నే కుదిపేసింది. ఇంటర్ పోల్ నుండి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ 25వేల కిలోల డ్రగ్స్...
TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది టీడీపీ. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో...
ఓ వైపు పొత్తులతో టెన్షన్ టెన్షన్ గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పలు కీలక నియోజకవర్గాల్లో పార్టీ నేతలే రె బెల్స్ గా మారి పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేస్తున్నారు. ఇప్పటికే...
Chandrababu Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానిసి పవన్ కళ్యాణ్ వెళ్లారు. వీరు ఇద్దరు దాదాపు గంట పాటు వివిధ...
తెలుగుదేశం పార్టీలో గత మూడు, నాలుగు ఎన్నికలలో ఓడిపోకుండా గెలుస్తూ వస్తున్న నేతలు చాలామంది ఉన్నారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావు, విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు పరుచూరు,...
ఏపీలో బీజేపి అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపి కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంటు స్థానాలు దక్కాయి. అయితే బీజేపికి...
రాజకీయాల్లో ఏదో ఆశిస్తే.. మరేదో జరగడం కామనే. ఇలాంటి పరిస్థితే టీడీపీలోనూ ఎదురవుతోంది. బీసీ సామాజిక వర్గాన్ని మరింత ప్రభావితం చేయాలని.. వారిని తమకు మరింత అనుకూలంగా మార్చుకోవాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబా...
Janasena: పిఠాపురంలో పోటీ చేసే అంశంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మరో సారి స్పందించారు. టీడీపీ పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేన కు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానం...
ఏపీలో పలు నియోజకవర్గాలలో ఎన్నికలు.. ఈసారి మంచి రసవత్తరంగా ఉండనున్నాయి. కొన్ని నియోజకవర్గాలలో ఖర్చు కోట్లను దాటేయనుంది. అలాంటి వాటిలో పలనాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ సీటు కూడా ఒకటి. ఇక్కడ నుంచి 2019...
మామూలుగానే బీసీ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటాయి. అయితే 2019 ఎన్నికలలో బీసీల్లో కొంత చీలిక వచ్చింది. కొంత జగన్ వైపు వెళ్లారు. జగన్ కూడా 2019లో అధికారంలోకి వచ్చాక...
ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇప్పటికే అధికార వైసీపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే 175 ఎమ్మెల్యే అభ్యర్థులు 24 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ఒకేరోజు ప్రకటన...
వచ్చే మే 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికారం దక్కించుకునేం దుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదేసమయంలో...
పార్టీ ఏదైనా.. కొందరు నాయకులకు కలిసి వచ్చింది. వారంతా తడిగుడ్డేసుకుని పడుకున్నా.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. దీనికి కారణం.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ అధినేతలే.....
ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలలో రాష్ట్రం అంతటా జగన్ ప్రభంజనం వీచి తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయినా మహా విశాక నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లలో మాత్రం వైసిపి ఓటమి పాలు అయింది. విశాఖ...