కరోనా కొంత మందిని ముంచేసింది. కొంత మందిని తుంచేసింది. ఈ అయిదు నెలల కరోనా కాలంలో కొందరు కోట్లకు పడగలెత్తారు. కొందరు కోట్లు కోల్పోయారు. కానీ… కరోనా వచ్చినా, దానికి అమ్మమ్మ వచ్చినా ఎప్పుడూ...
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ స్టాల్లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ప్యూచర్ గ్రూపులో ఉన్న...
అమరావతి: ఉల్లి ధరలపై టిడిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉల్లి సమస్య ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రైతుబజారుల్లో కేజీ...