అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్పై చెప్పులు,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాలలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి మైండ్ గేమ్లు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఉన్నంతకాలం తాము అధికారం కోసం పోటీలో ఉండలేమని తెలిసిన బిజెపి నాయకులు కొత్త ఎత్తులు మొదలుపెట్టారు....