చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో...
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
అమరావతి: రాజధాని అమరావతి ఇష్యూని లైవ్లో ఉంచాలని టిడిపి ప్రయత్నం చేస్తున్నది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి డోలాయమానంలో పడిన విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందన్న విధంగా మంత్రుల...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్పై చెప్పులు,...
అమరావతి: చంద్రబాబు, లోకేష్లకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వారి అవినీతి చూసి ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతామని...
అమరావతి: పరిపాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి కానీ అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్మోహనరెడ్డి...
అనంతపురం: రాజధాని అమరావతి పర్యటన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసరడాన్ని బిజెపి నేత దగ్గుబాటి పురందీశ్వరి తప్పుబట్టారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపొచ్చు...
అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాజధాని పర్యటన సమయంలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉద్దండరాయపాలెంలో రాజధానికి భూమిపూజ చేసిన ప్రదేశంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉద్ధండరాయునిపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఆ ప్రాంత మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ స్వాగతం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని...
విజయవాడ: ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి అసత్యాలతో ప్రజలను మోసం చేయలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్లో చంద్రబాబు 12 గంటల దీక్ష...
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీ...
అమరావతి: రాష్ట్రంలో నెలకొని ఉన్న ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఈ నెల 14వ తేదీ నుండి ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇసుక సమస్యపై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నతాధికారులతో...
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు సర్కారు ప్రకటిస్తే తీవ్ర విమర్శలు చేసిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది....
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాంబుపేల్చారు ఏపీ సీఎం జగన్. తాజాగా వంశీ...
అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని… తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి...
అమరావతి: గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటే చంద్రబాబు పులివెందుల పంచాయతీ, జె ట్యాక్స్ అంటూ ఏడుపు రాగాలు తీస్తున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును విమర్శించారు....
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబులు ఒకే రోజు నెల్లూరు జిల్లా పర్యటనలో పాల్గొంటున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి, మరో పక్క ప్రతిపక్ష నేత ఒకే రోజు జిల్లాకు వస్తుండటంతో పోటాపోటీ...
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పులివెందుల పంచాయతీ అని అంటే ప్రజలు అట్లకాడ కాల్చి మూతిపై వాత పెడతారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఎందరో ముఖ్యమంత్రులు నడిచిన నేల అది. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు నిలయం ఆ ప్రదేశం. తెలుగు ప్రజల పాలనా కేంద్రంగా సేవలందించిన సచివాలయ భవనం ఇక చరిత్రలో కలిసిపోనుంది. ప్రతి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీకి తెలంగాణ టీడీపీ సిద్ధమైంది. పోటీ అంశంపై గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరన్నది...
చెన్నై: ఏపిలో వారం వ్యవధిలో ఇద్దరు కీలక నేతల్ని టిడిపి కోల్పోయింది. ఇటీవలే ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే టిడిపిలో మరో విషాదం నింపింది. తాజాగా చిత్తూరు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సుధీర్ఘ లేఖ రాశారు. అందులో ‘’ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో క్షీణించిన...
అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు,...
అమరావతి: సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో, పునరావాసం, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం...
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల...
న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియల నేడు ఢిల్లీలో జరగనున్నాయి. ఆయన పార్థీవ దేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం కైలాష్ నగర్లోని తన నివాసం నుంచి...
అమరావతిః పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన...
అమరావతి: రాష్ట్రంలో చిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేయగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దానికి స్పందిస్తూ మీ రాక్షస పాలనలో ఉద్యోగులకు నిరసన తెలిపే...
అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్లు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు....
అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుగుదేశం పార్టీ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విజయవాడ ఎంపి కేశినేని నాని అనూహ్యంగా...
అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబంపై వస్తున్న ఆరోపణల బాగోతం టిడిపికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయింది. ఎన్నికలలో అవమానకరమైన పరాజయాన్ని మూటగట్టుకుని ఒకపక్క బాధపడుతుంటే పార్టీ పరువుప్రతిష్టలు...
ఇటీవల ఎన్నికల రంగానికి సంబంధించి ఎక్కువగా వినబడిన పేరు ప్రశాంత్ కిషోర్. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, ఆయన టీము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి తరపున పనిచేయడంతో పికె...
గుంటూరు: ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు తాను మద్దతు ఇస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ చర్యలపై తీవ్ర...
అమరావతి, ఏప్రిల్ 5: పౌరుషానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ...
విశాఖ, మార్చి 31: విశాఖలో నేటి సాయంత్రం జరిగే టిడిపి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్లొంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టిడిపి ఆదివారం విశాఖ నగరంలోని ఇందిరాప్రియదర్శని మున్సిపల్ క్రీడామైదానంలో...
అమరావతి: టిడిపికి మద్దతుగా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 26 , 27 న ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. 26 న...
అమరావతి: ‘బీహారీ బందిపోటు’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జనతా దళ్ పార్టీ ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ‘ఓటమి దగ్గరపడితే ఎంతటి అనుభవం...
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఆత్మయ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమిలో ఎలాంటి...
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో...
అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహాయంతోనే టీడీపీ నేతలు వైసీపీలో...