విజయవాడ: ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి అసత్యాలతో ప్రజలను మోసం చేయలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్లో చంద్రబాబు 12 గంటల దీక్ష...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టిడిపి నేతల బృందం భేటీ అయ్యింది. చంద్రబాబు చేస్తున్న దీక్షకు జనసేన మద్దతును కోరారు. రేపు విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక సమస్య పరిష్కరించాలని...