(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని...
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జాతీయ జండాను అవమానించడంతో వచ్చిన...
అమరావతి: భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టిడిపి అధినేత చంద్రబాబు సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అయిదు నెలలుగా పనులు లేక కార్మికుల కుటుంబాలు...