(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చెన్నై : విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు కనబడటం చెన్నై విమానాశ్రయంలో కలకలం రేపింది. మలేషియా నుంచి వచ్చిన చైనా వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తిరుపతి: మూడు రాజధానుల అంశంపై టిడిపి నేత, మాజీ మంత్రి అమరనాధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ప్రకటిస్తే అక్కడకు వెళ్లేందుకు రాయలసీమ వాసులకు దూరాభారం అవుతుందనీ,...
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు....
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్లో కనిపించే ప్రధాని మోదీ మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. రెండు రోజుల...
చెన్నై: రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించి ఒక అన్నా డిఎంకె పార్టీ నేత చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.హోర్డింగ్ కూలి ఒక యువతి మృతి చెందిన ఘటనలో హోల్డింగ్ ఏర్పాటు చేసిన అన్నా...
చెన్నై: బలవంతంగా హిందీ భాషను దేశవ్యాప్తంగా అమలు చేయడం మంచిది కాదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. భారతదేశానికి ఒకే జాతీయ భాషగా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల...
చెన్నైః దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించినట్లు వెల్లడించాయి. ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి...
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోంశాఖ మంత్రి అమిత్షాలపై సూపర్ స్టార్, రజని మక్కల్ మంద్రమ్ పార్టీ అధినేత రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మంచినీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై నగరానికి శుక్రవారం ఉదయం వాటర్ ట్రయిన్ బయలుదేరి వెళ్లింది. చెన్నై నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలార్పేట నుంచి 25 లక్షల లీటర్ల...
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై తీవ్ర త్రాగునీటి సమస్య ఎదుర్కొంటోంది. నీటి సమస్య ప్రభావం ఐటి రంగంపై తీవ్రంగా పడింది. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు చెన్నైలోని పలు ఐటి కంపెనీలు, బహుళజాతి సంస్థలు నీటి...
చెన్నై, ఫిబ్రవరి 24: చెన్నై శివారులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోరూర్ వద్ద ఒక ప్రైవేటు పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 300 కార్లు దగ్ధం అయ్యాయి. ఐదు...
చెన్నై, ఫిబ్రవరి 20: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అన్నా డిఎంకె, పిఎంకె పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకోగా, ఆ మరుసటి రోజే కాంగ్రెస్...
చెన్నై, ఫిబ్రవరి 17: త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సూపర్స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదనీ, ఏ రాజకీయ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదని...
చెన్నై, జనవరి 20: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వేలూరు జిల్లా అంబూరులో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా...
చెన్నై, జనవరి 1: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28వ తేదీ ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత...