మార్గదర్శి కేసులో దూకుడు పెంచిన ఏపీసీఐడీ .. రామోజీ కుమార్తె శైలజకు నోటీసులు జారీ
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసు దర్యాప్తలో ఏపి సీఐడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో రామోజీరావు కుమార్తె, మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది....