కమిటీ సభ్యులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై ఒక ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య కేసు తీర్పు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కి లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది....
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… గరువారం మరో రెండు కీలక కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్ డీల్ కి సంబంధించి దాఖలైన పిటిషన్...
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు,...
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ...
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నియమితులు కానున్నారు. ఆయనను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ కేంద్ర...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కడుపున పుట్టిన మూడేళ్ల పసికందును కళ్ల ముందే బండ కేసి కొట్టి చంపారు. తనను సామూహికంగా మానభంగం చేశారు. చూస్తుండగానే కుటుంబసభ్యులను ఒక్కొక్కరుగా 14 మందిని దారుణంగా హతమార్చారు....
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు సుప్రీంకోర్టు జలక్ ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనపై పెండింగ్లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను వెల్లడించలేదని దాఖలైన...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అంశంపై దాఖలయిన అన్ని పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ...
న్యూఢిల్లీ: కశ్మీర్కు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అలాగే మహ్మద్ అలీం సయ్యద్ అనే విద్యార్థి కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దు...
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై అవినీతి ఆరోపణల కేసు దాఖలు చేసేందుకు సిబిఐను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు. ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తిపై సిబిఐ...
అనగనగా ఒక దేశం. అది సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం. అక్కడ న్యాయం నాలుగు పాదాలా నడుస్తుందని ఎవరు నమ్మినా నమ్మకపోయినా న్యాయ స్థానం మాత్రం పూర్తిగా విశ్వసిస్తుంది. అయితే ఇప్పుడా దేశంలో న్యాయ వ్యవస్థకు...
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కి లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో క్లీన్ చిట్ ఇచ్చిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ఫిర్యాదుదారుకేకాక, ప్రధాన న్యాయమూర్తికీ, సుప్రీంకోర్టుకూ కూడా అన్యాయం చేసిందని మాజీ కేంద్ర...
ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది. రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి...
న్యూఢిల్లీ: నేతలు ఇష్టం వచ్చినట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే కిమ్మమనకుండా కూర్చున్న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు బోనులో నిలబడాల్సివచ్చింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో...
సుప్రీం కోర్టులో గురువారం ఒక అసాధారణ సన్నివేశం చోటు చేసుకుంది. వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన ఒక కేసులో జస్టిస్ రోహింటన్ నారిమన్ ఇచ్చిన ఆదేశాలను మార్చినందుకు గాను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్...