NewsOrbit

Tag : Chief Minister YS Jagan Mohan Reddy

న్యూస్

జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత!

Mahesh
మంగళగిరి: అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పెనుమాక, ఎర్రబాలెం, మందడం ప్రాంతాల్లో...
టాప్ స్టోరీస్

‘గురుదక్షిణగానే విశాఖకు రాజధాని తరలింపు’

Mahesh
అమరావతి: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందుకు గురుదక్షిణగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం...
టాప్ స్టోరీస్

హైకోర్టును తరలించొద్దు: లాయర్లు

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హైకోర్టు ఎదుట న్యాయవాదుల నిరసనకు దిగారు. హైకోర్టును తరలించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాయలసీమకు హైకోర్టును తరలించడం వల్ల కొత్త ఉద్యోగాలేమీ రావని లాయర్లు...
టాప్ స్టోరీస్

మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మూడేళ్లలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. సోమవారం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్...
టాప్ స్టోరీస్

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...
టాప్ స్టోరీస్

‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’.. ఆప్కోలో ప్రక్షాళన

Mahesh
అనంతపురం: నేతన్నలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ నేతన్న...
టాప్ స్టోరీస్

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఈ...
టాప్ స్టోరీస్

జగన్ అవినీతిపైనా అధ్యయనం చేయాలట!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపైనా అధ్యయనం చేయాలని కోరుతూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఐఐఎం అహ్మదాబాద్ కు బహిరంగ లేఖ రాశారు. జగన్ పై 31 క్రిమినల్...
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

Mahesh
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ ఆదేశంతో కోటం రెడ్డి అరెస్టు!

Mahesh
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని వెంకటాచలం ఎంపిడివో సరళ పోలీసులకు...