గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం వైఎస్ జగన్
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని చిన్న గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ అందించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు చీమకుర్తి మెయిన్ రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద...