చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన మోస్ట్ పాపులర్ గేమ్ పబ్జి తిరిగి భారత్లో ‘పబ్జి మొబైల్ ఇండియా’ పేరుతో విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు దాని పేటింట్...
చైనాను ఎన్ని విధాలుగా కట్టడి చేసినా కానీ దాని తీరు మారడం లేదు. భారత్ – చైనా సరిహద్దుల్లో ఏదో రకంగా గొడవ చేసేందుకు దూకుడుగా వ్యవహిస్తోంది. ఇప్పటికి ఆ దేశ దూకుడును కట్టడి...
భారత దేశంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో మంది చేత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్.. ఈ యాప్ ద్వారా ఎంతో మంది తమలో దాగున్న ఎన్నో వేరియేషన్స్ ను...
ప్రస్తుతం కుర్రకారు పొద్దున లేచినప్పటినుండి పడుకునే వరకూ ఫోన్ ను వదలట్లేదు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా జపమే. ఇక ఆన్లైన్ గేమ్స్ లో అయితే మునిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా కాలంలో...
కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ పై మరోసారి కొరడా ఝళిపించింది. గతంలో 106 చైనా బేస్డ్ యాప్స్ ను నిషేధించిన కేంద్రం తాజాగా మరోసారి 118 యాప్స్ పై నిషేధాన్ని ప్రకటించింది. అందులో పబ్జీ...
ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు సందర్భానుసారం ఒక్కొసారి ఒక్కోలా ఉంటాయ్. భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకురావడం, గాల్వన్ లోయను ఆక్రమించుకోవాలని చేసినకుట్రలతో భారత్ కన్నేర్రజేసింది.చైనా కంపెనీలకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో...
అమెరికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న చైనా సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికా పౌరుల డేటాను దొంగిలించి దాన్ని నేరుగా చైనా అధికార పార్టీ సీసీపీ (చైనీస్ కమ్యూనిస్టు పార్టీ)కి చేరవేస్తున్నాయని యూఎస్ సెక్రెటెరీ ఆఫ్ స్టేట్ మైక్...
జూన్ 15వ తారీఖున భారత్ మరియు చైనా సరిహద్దుల మధ్య వివాదం చోటు చేసుకుని చైనా ఆర్మీ మన దేశానికి చెందిన 20 మంది సైనికులను చంపటం మనకందరికీ తెలిసిందే. అదే ఘటనలో మన...
చైనా దుందుడుకు చర్యల వల్ల జరిగిన ఘర్షణలో 21 మంది భారత జవాన్లు అమరులవగా, చైనాకు కూడా 44 వరకు ప్రాణనష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం టిక్టాక్, యూసీ...
ఇటీవల గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత్ ఆర్మీకి చెందిన 20 మంది సైనికులను చైనా తన దూకుడు చర్యలతో పొట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చైనా...
చైనా అంటే ఆర్ధిక శక్తి… సాంకేతిక యుక్తి… కమ్యూనిష్టు భక్తి… యుద్ధం పట్ల రక్తి… అన్ని కలగలిసిన ఆధునిక పేద్ద దేశం..!! అమెరికాని తలదన్ని.., ఇండియాని ఓడించి.., రష్యాని కాదని.., జపాన్ ని మరిపించి..,...
సరిహద్దులలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నా డ్రాగన్ కంట్రీ దూకుడుకి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే షాక్ ఇచ్చింది. టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత...
చైనాకు చెందిన 52 యాప్ లు ప్రమాదకరమట. వాటిని బ్యాన్ చేయాలట. ఇది అన్నది ఎవరో కాదు. జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్). ఈ...