ఇది కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చే కేసేనా…!
అమరావతి : డాక్టర్ సుధాకర్ కేసును ఏపి హైకోర్టు…సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని వైసీపీ నేత, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ ఆక్షేపించారు. పిటి కేసులను సైతం సీబీఐకి అప్పగిస్తూ...