అందుకే దళితుల పై చంద్రబాబు కుట్ర అంటున్న వైసిపి..!!
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నట్లు టిడిపి నాయకులు తెగ గగ్గోలు పెడుతున్నారు. వరుసగా రెండు శిరోముండనం ఘటనలు జరగటంతో చంద్రబాబు కూడా… ఇది దళిత ద్రోహి ప్రభుత్వమని కామెంట్ చేయటం...