RK Roja: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా నాయకత్వాన్ని బలమైన నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్కే రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా వ్యతిరేక వర్గం బహిరంగంగానే ప్రకటించారు....
Punganur: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంటిపై ఈరోజు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు దాడి చేసిన సమయంలో రామచంద్ర...
YSRCP MLA MS Babu: టికెట్ నిరాకరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. నా బీసీ..నా ఎస్సీ..నా ఎస్టీ అంటున్న సీఎం జగన్ దళితుల పట్ల నిర్లక్ష్యంగా...
RK Roja: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పులు, చేర్పుల ప్రక్రియ చేపట్టారు. పలువురు సిట్టింగ్...
YSRCP: ప్రత్యర్ధి పార్టీ నుండి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పాత నాయకులను పక్కన పెట్టడం దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ జరుగుతూ ఉంటుంది. ఈ పర్యవసానాల కారణంగా ఒక పార్టీ నుండి...
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవేళ నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యదీవెన తీసుకువచ్చామని అన్నారు. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏ 1 గా మరో కేసు నమోదు అవుతోంది. జగన్ అక్రమాస్తుల కేసును ఉదహరిస్తూ ఇంతకు ముందు టీడీపీ నేతలు జగన్, విజయసాయి రెడ్డిలను ఉద్దేశించి ఏ 1, ఏ...
Kuppam Bomb Blasat: చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కుప్పం కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ ఆలయం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. నాటు బాంబుతో పాటు జిలెటిన్ స్టిక్స్ కూడా...
Road Accident: చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఘార దుర్ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. పలమనేరు సమీపంలో...
Road Accident: అన్నమయ్య – చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఎంజెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజాములో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో...
Madanapalli (chittoor): అగ్ని ప్రమాదం కారణంగా చెప్పుల దుకాణం దగ్ధం అయిన ఘటన మదనపల్లి పట్టణంలో మంగళవారం వేకువ జామున జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రెండు లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి...
Kuppam (Chittoor): తమ డిమాండ్ ను పరిష్కరించాలని కోరుతూ కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయం తాత్కాలిక ఉద్యోగులు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. సోమవారం వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద తాత్కాలిక ఉద్యోగులు...
Srikalahasti (chittoor): ఏపిలోని శ్రీకాళహస్తిలో వేంచేసి ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ద శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని...
Supreme Court: ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఇవేళ ఒక వ్యతిరేక తీర్పు, మరో అనుకూల తీర్పులు వచ్చాయి. అవులపల్లి, ముదివీడు, నీతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేను ఎత్తివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది....
Punganur (Chittoor): పుంగనూరు వద్ద బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పుంగనూరు మండలం అరవపల్లి గ్రామం వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో...
Breaking: చిత్తూరు జిల్లా మెరానపల్లె అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో కార్మికులు ఆందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్...
YCP MLA RK Roja: ఏపిలో జిల్లాల పునర్విభజన అంశం అధికార పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతోంది. జిల్లాల పునర్విభజన ప్రజా ప్రతినిధులు, ప్రజల అభీష్టం మేరకు జరగలేదనీ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలు...
Suicide: వయసు ఇరవై ఏళ్ళు నిండనే లేదు.. లోకంపై అవగాహన పెరగనే లేదు.. చదువు నేర్పని సంస్కారం గురించి తెలియనే లేదు.. అంతలోనే ఆ యువతీ భవనం పై నుండి దూకేసి ఆత్మహత్య చేసుకుంది..! నాలుగంతస్థుల...
Lance Naik Sai Teja Final Rites: తమిళనాడులో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ కూడా మరణించిన సంగతి తెలిసిందే. త్రివిధ దళాధిపతి (సీడీఎస్)...
CM Jagan: తమిళనాడులో భారత త్రివిధ దళాధిపతి జనరల్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ప్రమాదంలో ఆయన తో సహా 13 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ...
YSRCP: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల దాదాపు 135 నామినేటెడ్ పోస్టులను భర్తీను భర్తీ చేసింది. పదవులు వచ్చిన వారు హాపీగా ఉన్నారు. ప్రాంతాలు, కులాలు, మతాల సమీకరణలతో పదవుల పందారం అయితే చేశారు...
Minor Girl Kidnapped: మనువడు, మనవరాలిపై ఉన్న ప్రేమతో ఓ వృద్ధురాలు నేరానికి ఓడిగట్టింది. మనవడికి మనువరాలిని ఇచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో మైనార్టీ తీరని యువతిని స్వయంగా అమ్మమ్మే కిడ్నాప్ చేయించడం తీవ్ర సంచలనం...
తిరుపతి: చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి ముఖ్య నేత సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన సైకం జయచంద్రారెడ్డి శనివారం...