ఇద్దరు ఏపి ఎంపిలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ
(న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుండి ప్రముఖులు, సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు వైసీపీ పార్లమెంట్ సభ్యులకు...