టిడిపి తాజా టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!ఎందుకంటే ఇందుకు!!
తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా దళితులపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఫోకస్ చేస్తోంది.ముఖ్యంగా చిత్తూరు జిల్లాపై ఎక్కువగా దృష్టి పెట్టింది.ఆ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని టార్గెట్ చేసి ఆయనను దళిత...