సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ ..ఏపి సీఐడీ కేసు కొట్టివేత
ఏపీ సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. గన్నవరం విమానాశ్రయంలో జరిగిన బంగారం స్మగ్లింగ్ కు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణతో...